లాభాల్లోకి మళ్లీన సూచీలు

Sensex, Nifty bounce back into green - Sakshi

నష్టాలనుంచి లాభాల్లోకి  సూచీలు 

 షార్ట్‌ కవరింగ్‌

 సెన్సెక్స్‌ 188 పాయింట్లు, నిఫ్టీ  72 పాయింట్లు అప్‌

సాక్షి, ముంబై: 300 పాయింట్లకుపైగా కుప్పకూలిన సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌నుంచి పుంజుకుని  170 పాయింట్లు ఎగిసింది. 47675 వద్ద కొనాగుతోంది. నిఫ్టీ కూడా 67 పాయింట్ల లాభంతో 14366 వద్ద ఉత్సాహంగా కొనసాగుతోంది.  ప్రధానంగా షార్ట్ కవరింగ్ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ఆటో, కేపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజజీ రంగాలు  స్వల్ప నష్టాల్లో, హెల్త్ కేర్, మెటల్ స్టాక్స్ లాభపడుతున్నాయి. జెఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా  స్టీల్ విప్రో టాప్‌ విన్నర్స్‌గా ఉండగా, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టైటన్, శ్రీ సిమెంట్స్  నష్టపోతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top