న్యూఢిల్లీ : ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వచ్చే ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 2వేల కొత్త ఉద్యోగాల నియామకానికి సిద్ధమైంది. అలాగే కంపెనీ రూపొందించే ఎలక్ట్రిక్ టూ–వీలర్ మోడల్ను తర్వలో మార్కెట్కు పరిచయం చేస్తామని ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఓలా కంపెనీ ఈ మేనెలలో రైడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ వ్యాపారాలకు చెందిన 1400 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలి కింది. అదే మే నెలలో తన అనుబంధ సంస్థ ఓలా ఎలక్ట్రానిక్స్... అమ్స్టర్డామ్ ఆధారిత ఎటోర్గో బీవీని కొనుగోలు చేసింది. ‘‘బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన 2000 మంది ఇంజనీర్ల నియామక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. తొలి ఎలక్ట్రానిక్ టూ–వీలర్ను లాంచ్ చేసేందుకు నిరంతర కృషి చేస్తున్నారు’’అని అగర్వాల్ తెలిపారు.
ఓలా నుంచి 2వేల కొత్త ఉద్యోగాలు
Published Wed, Aug 26 2020 7:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement