కోనసీమ జిల్లాలో మహిళలపై తేనెటీగల దాడి | Women Injured In Honey Bees Attack In Konaseema District | Sakshi
Sakshi News home page

కోనసీమ జిల్లాలో మహిళలపై తేనెటీగల దాడి

Nov 20 2022 5:37 PM | Updated on Nov 20 2022 6:00 PM

Women Injured In Honey Bees Attack In Konaseema District - Sakshi

ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో తేనెటీగల దాడిలో 25 మంది గాయపడ్డారు.

సాక్షి, కోనసీమ జిల్లా: ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో తేనెటీగల దాడిలో 25 మంది గాయపడ్డారు. అందులో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం.

వన భోజనాలు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని రావులపాలెం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
చదవండి: రూమ్‌కు తీసుకెళ్లి రోల్డ్‌గోల్డ్‌ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement