విజయవాడ–షిర్డీ విమాన సర్వీసులు ప్రారంభం

Vijayawada Shirdi flights start - Sakshi

విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీ­య విమానాశ్రయం(గన్నవరం) నుం­చి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి ఇండిగో సంస్థ ఆదివారం నుంచి విమాన సర్వీసులను ప్రారం­భించింది. మధ్యాహ్నం 12.25 గంటలకు సుమారు 70 మంది ప్రయాణికులతో విమా­నం షిర్డీకి బయల్దేరి వెళ్లింది.

అక్కడి నుంచి 66 మంది ప్రయాణికులతో విమానం తిరిగి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంది. రోజూ అందుబాటులో ఉండే ఈ వి­మాన సర్వీసులను ప్రయాణికులు సద్విని­యో­గం చేసుకోవాలని ఇండిగో ప్రతినిధులు కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top