అనంతపురం జేఎన్టీయూ వీసీకి బెదిరింపు కాల్స్‌

Threatening  Calls To Anantapur JNTU Vice Chancellor - Sakshi

అనంత‌పురం : త‌మ కళాశాలకు అనుమతి ఇవ్వకుంటే అంతుచూస్తామని అనంతపురం జేఎన్టీయూ వీసీకి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. విద్యా ప్రమాణాల దృష్ట్యా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నిబంధనలను  ప్రభుత్వం  కఠినతరం చేసింది. ఈ నేప‌థ్యంలో దాదాపు  ఐదు జిల్లాల్లోని  63 ఇంజినీరింగ్‌ కాలేజీల అనుమతులు ప్రశ్నార్ధకంగా మారాయి. దీంతో త‌మ కాలేజీల‌కు అనుమ‌తులు ద‌క్క‌వేమోన‌ని కొంద‌రు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు బెదిరింపులు పాల్ప‌డుతున్న‌ట్లు అధికారుల దృష్టికి వ‌చ్చింది. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top