Tirumala: సర్వదర్శనానికి  18  గంటల సమయం | Rush Of Devotees In Tirumala Continues | Sakshi
Sakshi News home page

తిరుమల భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి  18  గంటల సమయం

Jan 19 2024 7:54 AM | Updated on Jan 19 2024 10:21 AM

Rush Of Devotees In Tirumala Continues - Sakshi

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి  18  గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..  6 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని  62,649 భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.74 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement