‘నా మాటల వల్ల ఎవరైనా బాధ పడితే క్షమించండి’

Minister Ranganatha Raju Says Sorry To Farmers - Sakshi

సాక్షి, తిరుపతి : తాను రైతులను కించపరచలేదని, కౌలు రైతుల వరకు ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని మంత్రి రంగనాథరాజు అన్నారు. తానూ ఓ రైతు బిడ్డనేనని, రైతుల కష్టాలు తెలిసినవాడినేనని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా మాటల వల్ల ఎవరైనా బాధ పడితే క్షమించండి. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా’’ అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top