నేను రైతులను కించపరచలేదు: మంత్రి రంగనాథరాజు | Minister Ranganatha Raju Says Sorry To Farmers | Sakshi
Sakshi News home page

‘నా మాటల వల్ల ఎవరైనా బాధ పడితే క్షమించండి’

Mar 28 2021 6:38 PM | Updated on Mar 28 2021 7:07 PM

Minister Ranganatha Raju Says Sorry To Farmers - Sakshi

సాక్షి, తిరుపతి : తాను రైతులను కించపరచలేదని, కౌలు రైతుల వరకు ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని మంత్రి రంగనాథరాజు అన్నారు. తానూ ఓ రైతు బిడ్డనేనని, రైతుల కష్టాలు తెలిసినవాడినేనని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా మాటల వల్ల ఎవరైనా బాధ పడితే క్షమించండి. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement