తుంగభద్ర పుష్కరాలు..సీఎం‌ జగన్‌కు ఆహ్వానం | Mantralayam Committee Members Met YS Jagan Inviting Tungabhadra Pushkaras | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన మంత్రాలయం ప్రతినిధులు

Oct 20 2020 6:31 PM | Updated on Oct 20 2020 6:40 PM

Mantralayam Committee Members Met YS Jagan Inviting Tungabhadra Pushkaras - Sakshi

సాక్షి, అమరావతి :  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు జరగనున్న తుంగభద్ర పుష్కరాలను కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ప్రారంభించాలంటూ సీఎం జగన్‌కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించిన మఠం ప్రతినిధులు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. (చదవండి : సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement