‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’

భీమునిపట్నం: కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న వేళ ఇక్కడ నేరెళ్లవలస కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటికి ఎవరూ రావద్దని బుధవారం బ్యానర్ కట్టారు. బంధువులు, మిత్రులు, ఎవరు రావద్దని అందులో రాశారు. ‘మనకు మొహమాటం ఉన్నా కరోనాకు లేదు’ అని బ్యానర్పై రాసి ఇలా ఇంటి ముందు పెట్టాడు.
చదవండి:
హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు
ఎయిర్పోర్టుకు చేరుకున్న 2 లక్షల కోవిషీల్డ్ డోసులు