విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు | Landslide Fell Down On House In Vijayawada One Died | Sakshi
Sakshi News home page

విరిగిపడ్డ కొండచరియలు, ఒకరు మృతి

Oct 13 2020 1:28 PM | Updated on Oct 13 2020 2:26 PM

Landslide Fell Down On House In Vijayawada One Died - Sakshi

సాక్షి, విజయవాడ: భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు  ధ్వంసమైంది. దాంతో ఆ ఇంట్లో నివాసముంటున్న వ్యక్తి మట్టిలో కూరుకుపోయాడు. మట్టి పెళ్లలను తొలగించి అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినాఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోమయాడు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement