ఏపీలో పింఛన్ల పండగ.. కొనసాగుతున్న ‘వైఎస్సార్‌ పెన్షన్ల కానుక’ పంపిణీ | Distribution Of YSR Pension Kanuka In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

YSR Pension Kanuka: ఏపీలో పింఛన్ల పండగ.. కొనసాగుతున్న ‘వైఎస్సార్‌ పెన్షన్ల కానుక’ పంపిణీ

Sep 1 2022 8:22 AM | Updated on Sep 1 2022 11:20 AM

Distribution Of YSR Pension Kanuka In Andhra Pradesh - Sakshi

ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కొనసాగుతోంది. 62.69 లక్షల మంది పెన్షనర్లకు రూ.1594.66 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కొనసాగుతోంది. 62.69 లక్షల మంది పెన్షనర్లకు రూ.1594.66 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 9.20 గంటల వరకు 64.83 శాతం పెన్షన్లు పంపిణీ చేసినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు. 41.27 లక్షల మందికి రూ.1048.23 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు  ఆయన వెల్లడించారు.


చదవండి: మూడు రోజుల పాటు సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement