
ఏప్రిల్ 1న వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభం కానున్నాయి. విజయవాడ బెంజ్ సర్కిల్లో 500 వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు.
సాక్షి, అమరావతి: ఏప్రిల్ 1న వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్లో 500 వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. గర్భిణులు, బాలింతలకు వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వాహనాలకు అదనంగా 500 వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు.
చదవండి: కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పందించిన మంత్రి బొత్స