ఏపీ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట మనోహర్ మృతి | Sakshi
Sakshi News home page

ఏపీ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట మనోహర్ మృతి

Published Sat, Aug 21 2021 5:58 PM

AP Badminton Association President Thota Manohar Passed Away - Sakshi

సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట మనోహర్ హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వస్తుండగా గుండెపోటు​కు గురై ప్రాణాలు విడిచారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ బాడ్మింటన్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తోట మనోహర్ మృతిపట్ల బ్యాట్మింటన్ క్రీడాకారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
(చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట)

Advertisement

తప్పక చదవండి

Advertisement