నేరస్తులెవ్వరూ తప్పించుకోరాదు | - | Sakshi
Sakshi News home page

నేరస్తులెవ్వరూ తప్పించుకోరాదు

Mar 1 2026 7:48 AM | Updated on Mar 1 2026 7:48 AM

నేరస్తులెవ్వరూ తప్పించుకోరాదు

నేరస్తులెవ్వరూ తప్పించుకోరాదు

అనంతపురం సెంట్రల్‌: సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచి నేరస్తులెవ్వరూ తప్పించుకోకుండా శిక్ష పడేలా చేయాలని కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ జగదీష్‌ ఆదేశించారు. కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్‌ విభాగం సిబ్బందితో శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్పీ సమావేశమై మాట్లాడారు. ఈ నెల 14న జరిగే లోక్‌అదాలత్‌పై పలు సూచనలు చేశారు. కేసుల విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. నూతనంగా అమల్లోకి వచ్చిన బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు విజయభాస్కర్‌గౌడ్‌, వలీబాషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement