సహకార ఉద్యోగుల సమ్మె విరమణ | - | Sakshi
Sakshi News home page

సహకార ఉద్యోగుల సమ్మె విరమణ

Feb 27 2026 7:26 AM | Updated on Feb 27 2026 7:26 AM

సహకార ఉద్యోగుల సమ్మె విరమణ

సహకార ఉద్యోగుల సమ్మె విరమణ

మాడుగుల : ఈ నెల 16 వ తేదీ నుంచి తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మెను ఈ నెల 25 వ తేదీతో ముగించామని, అనకాపల్లి జిల్లా పీఎసీఎస్‌ ఉద్యోగుల యూనియన్‌ అధ్యక్షుడు బొడ్డేడ లక్ష్మణరావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జేఎసీ జరిపిన చర్చల్లో లక్ష రూపాయలు నుంచి రూ.4 లక్షలకు గ్రాట్యూటీ పెంచామని, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ రూ. 5 లక్షలు పెంచామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించామన్నారు. తమకు సమ్మెకాలంలో అన్నివిధాలా సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఆయన వెంట సహకార సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement