-
గోపిచంద్ ’పంతం’ ట్రైలర్ విడుదల
-
షాన్దార్ సెల్ఫీ...
హిమాయత్సాగర్లోని షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్లో బుధవారం రెండో రోజూ‘ పల్సేషన్’ కొనసాగింది. వైద్య విద్యార్థినులు స్వచ్ఛభారత్లో భాగంగా హరితహారం నిర్వహించారు. వర్ధమాన తార మెహ్రీన్ కౌర్ హాజరై సందడి చేసింది. సెల్ఫీలు దిగుతూ ఉత్సాహం నింపింది. దేశ భవిష్యత్తును ఆరోగ్యంగా తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టనున్న వైద్య విద్యార్థులు.. ప్రకృతి పచ్చగా వర్ధిల్లేందుకు తమ వంతు ఊపిరిలూదారు. హిమాయత్సాగర్ రోడ్లోని షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్కు చెందిన విద్యార్థులు తమ కళాశాలతో పాటు ఆసుపత్రిలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం సందడిగా నిర్వహించారు. ‘షాదాన్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక కార్యక్రమం పల్సేషన్లో భాగంగా నిర్వహించిన ఈ హరితహారంలో విద్యార్థులతో పాటు వైద్యులు సైతం పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీనటి మెహ్రీన్ కౌర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. - సాక్షి, సిటీబ్యూరో
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement