గోపిచంద్ ’పంతం’ ట్రైలర్ విడుదల

టాలీవుడ్‌ మాచో స్టార్‌ గోపీచంద్‌ మరో యాక్షన్‌ డ్రామాతో మన ముందుకు రాబోతున్నాడు. అదే ‘పంతం’. కే చక్రవర్తి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితం విడుదల చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top