-
దుష్ట శిక్షణలో రాజీ లేదు
శివాజీనగర: శిష్ట రక్షణ, దుష్టుల సంహారంలో భారతదేశం ఏనాడూ రాజీ పడలేదు, మునుముందు కూడా జరగదని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరు టౌన్హాల్లో జై హింద్ పేరిట కాంగ్రెస్ పార్టీ దేశభక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో రిటైర్డు సైనిక సిబ్బంది పాల్గొన్నారు.
-
టీ హబ్పై ఓవర్లోడ్
నిజామాబాద్వెనువెంటనే అనుమతులు
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు కొత్త పోర్టల్ను
అందుబాటులోకి తెచ్చింది.
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
Thu, May 29 2025 09:51 AM -
అవినీతి జలగలు!
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో తిష్టThu, May 29 2025 09:51 AM -
" />
నిరుపేదలకు నాణ్యమైన విద్య
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిThu, May 29 2025 09:51 AM -
మైనింగ్ ఏర్పాటు వద్దు
● పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ● సమావేశానికి బయటి వ్యక్తులను తీసుకువచ్చిన నిర్వాహకులుThu, May 29 2025 09:51 AM -
పరిహారం.. పరిహాసం
● కేసు పెండింగ్లో ఉన్నా పట్టించుకోని అధికారులు ● అసలు పట్టాదారుకు కాకుండా మరొకరికి రూ.1.25కోట్లు, ఐదు ప్లాట్ల సర్టిఫికెట్ల అందజేత ● గ్రామస్తులతో కలిసి ఆర్డీఓని ఆశ్రయించిన బాధిత రైతుThu, May 29 2025 09:51 AM -
రోడ్డెక్కిన రైతులు
● ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వండి ● లేదంటే డీఎల్ఐ ప్రాజెక్టు రద్దు చేయండిThu, May 29 2025 09:51 AM -
ప్రజల పక్షాన ఉద్యమించాలి
● ఉపాధి అవకాశాలు లేకనే కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నం ● సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బీఎస్ఆర్ మోహన్రెడ్డిThu, May 29 2025 09:51 AM -
ప్రపంచానికి సైనిక సత్తా చాటాం
షాద్నగర్రూరల్: ఆపరేషన్ సిందూర్తో మన సైనికుల సత్తాను ప్రపంచ దేశాలకు చాటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ..
Thu, May 29 2025 09:51 AM -
" />
అధికంగా పాలిచ్చే పశువుల వివరాలు నమోదు చేయాలి
జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ అధికారి అరుణశ్రీ
Thu, May 29 2025 09:51 AM -
ఒక్కరి కోసం.. ఆరుగురు
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో చివరి రోజు బుధవారం చేవెళ్ల పరీక్ష కేంద్రంలో ఒకే విద్యార్థినితో పరీక్ష కేంద్రం కొనసాగింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Thu, May 29 2025 09:51 AM -
స్వల్ప ఊరట.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు పెరిగి 24,785కు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 ప్లాయింట్లు పుంజుకుని 81,466 వద్ద ట్రేడవుతోంది.
Thu, May 29 2025 09:49 AM -
రిజిస్ట్రార్ పదవి కోసం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజకీయ క్రీడలు ఆగడం లేదు. ఇప్పటికే గత నాలుగేళ్లుగా చిత్రవిచిత్ర రాజకీయాలు, అవినీ తి, అక్రమాల నియామకాలతో అభాసుపాలైన వర్సిటీలో కొత్త వీసీ వచ్చాక కొన్ని నెలల పాటు రా జకీయాలకు విరామం దక్కింది.
Thu, May 29 2025 09:49 AM -
పీవోకే సున్నిత అంశం
సుభాష్నగర్/నిజామాబాద్రూరల్/బోధన్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) సున్నితమైన అంశమని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరకవచ్చని జమ్మూకశ్మీర్ స్టడీ సెంటర్ దక్షిణ భారత కన్వీనర్, ఉన్నత విద్యాశాఖ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ నిమ్మగడ్డ వెంకటప్రసాద్ ఆకాంక్షించారు.
Thu, May 29 2025 09:49 AM -
పసుపు రైతుల సంక్షేమానికి కృషి
సుభాష్నగర్: రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పసుపు రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని జాతీయ పసు పు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ యన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
Thu, May 29 2025 09:49 AM -
వెనువెంటనే నిర్మాణ అనుమతులు
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులకు కొత్త పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వం రూపొందించిన టీఎస్ బీపాస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీజీ బీపాస్గా మార్చింది. తాజాగా ప్రభుత్వం బిల్డ్ నౌ అనే పోర్టల్ను ప్రవేశపెట్టింది.
Thu, May 29 2025 09:49 AM -
తండ్రి, కూతుళ్ల మధ్య వివాదం పరిష్కారం
బోధన్: పట్టణ కేంద్రంలోని దళిత వాడకు చెందిన మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు పరమేశ్ కుమార్తె వైష్టవి రెండేళ్లుగా జిల్లా కేంద్రంలోని బాల సదన్లో ఉంటోంది.
Thu, May 29 2025 09:49 AM -
నాలుగేళ్లకే నూరేళ్లు..
మాచారెడ్డి: ఇంటి బయట ఆడుకుంటు న్న నాలుగేళ్ల బాలుడు నీటి గుంతలో పడి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లెలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
Thu, May 29 2025 09:49 AM -
కొత్త చట్టాలపై అవగాహన ఉండాలి
ఖలీల్వాడి: కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అన్నారు. బుధవారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్ లో నూతన నేర న్యాయ చట్టాలపై మీడియా ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Thu, May 29 2025 09:49 AM -
జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్నాగారం: చంఢీగడ్లో ఈ నెల 29 నుంచి జూన్ 2 వరకు నిర్వహించే జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు.
Thu, May 29 2025 09:49 AM -
యువవికాసం లబ్ధిదారులకు 2న మంజూరు పత్రాలు
నిజామాబాద్ అర్బన్: రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలు (ప్రొసీడింగ్స్) అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Thu, May 29 2025 09:49 AM -
అయోధ్య సాధువుల మహారామార్చన యజ్ఞం
నిజామాబాద్ రూరల్: నగర శివారులోని సారంగపూర్లో ఉన్న హరిహరాత్మక్ బాలక్ రాంమందిర్ రామానందచార్య ఆశ్రమంలో అయోధ్య సాధువులు బుధవారం మహారామార్చన యజ్ఞం ప్రారంభించారు. జూన్ 5 వరకు కొనసాగనున్న ఈ యజ్ఞంలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధువులు తరలిరానున్నారు.
Thu, May 29 2025 09:49 AM -
గ్రామాల్లో కేంద్రం బృందం పర్యటన
డిచ్పల్లి/ ఎడపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, వాటి ప్రయోజనాలను ప్రజలను అడిగి తెలుసుకునేందుకు కేంద్ర బృందాల సభ్యులు జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించారు.
Thu, May 29 2025 09:49 AM -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని రైలు రాకను గమనించి పట్టాలపై తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Thu, May 29 2025 09:49 AM -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలి
బాన్సువాడ : విభేదాలు విడిచిపెట్టి కార్యకర్తలందరూ కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అన్నారు.
Thu, May 29 2025 09:49 AM
-
దుష్ట శిక్షణలో రాజీ లేదు
శివాజీనగర: శిష్ట రక్షణ, దుష్టుల సంహారంలో భారతదేశం ఏనాడూ రాజీ పడలేదు, మునుముందు కూడా జరగదని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరు టౌన్హాల్లో జై హింద్ పేరిట కాంగ్రెస్ పార్టీ దేశభక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో రిటైర్డు సైనిక సిబ్బంది పాల్గొన్నారు.
Thu, May 29 2025 09:53 AM -
టీ హబ్పై ఓవర్లోడ్
నిజామాబాద్వెనువెంటనే అనుమతులు
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు కొత్త పోర్టల్ను
అందుబాటులోకి తెచ్చింది.
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
Thu, May 29 2025 09:51 AM -
అవినీతి జలగలు!
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో తిష్టThu, May 29 2025 09:51 AM -
" />
నిరుపేదలకు నాణ్యమైన విద్య
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిThu, May 29 2025 09:51 AM -
మైనింగ్ ఏర్పాటు వద్దు
● పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ● సమావేశానికి బయటి వ్యక్తులను తీసుకువచ్చిన నిర్వాహకులుThu, May 29 2025 09:51 AM -
పరిహారం.. పరిహాసం
● కేసు పెండింగ్లో ఉన్నా పట్టించుకోని అధికారులు ● అసలు పట్టాదారుకు కాకుండా మరొకరికి రూ.1.25కోట్లు, ఐదు ప్లాట్ల సర్టిఫికెట్ల అందజేత ● గ్రామస్తులతో కలిసి ఆర్డీఓని ఆశ్రయించిన బాధిత రైతుThu, May 29 2025 09:51 AM -
రోడ్డెక్కిన రైతులు
● ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వండి ● లేదంటే డీఎల్ఐ ప్రాజెక్టు రద్దు చేయండిThu, May 29 2025 09:51 AM -
ప్రజల పక్షాన ఉద్యమించాలి
● ఉపాధి అవకాశాలు లేకనే కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నం ● సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బీఎస్ఆర్ మోహన్రెడ్డిThu, May 29 2025 09:51 AM -
ప్రపంచానికి సైనిక సత్తా చాటాం
షాద్నగర్రూరల్: ఆపరేషన్ సిందూర్తో మన సైనికుల సత్తాను ప్రపంచ దేశాలకు చాటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ..
Thu, May 29 2025 09:51 AM -
" />
అధికంగా పాలిచ్చే పశువుల వివరాలు నమోదు చేయాలి
జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ అధికారి అరుణశ్రీ
Thu, May 29 2025 09:51 AM -
ఒక్కరి కోసం.. ఆరుగురు
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో చివరి రోజు బుధవారం చేవెళ్ల పరీక్ష కేంద్రంలో ఒకే విద్యార్థినితో పరీక్ష కేంద్రం కొనసాగింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Thu, May 29 2025 09:51 AM -
స్వల్ప ఊరట.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు పెరిగి 24,785కు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 ప్లాయింట్లు పుంజుకుని 81,466 వద్ద ట్రేడవుతోంది.
Thu, May 29 2025 09:49 AM -
రిజిస్ట్రార్ పదవి కోసం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజకీయ క్రీడలు ఆగడం లేదు. ఇప్పటికే గత నాలుగేళ్లుగా చిత్రవిచిత్ర రాజకీయాలు, అవినీ తి, అక్రమాల నియామకాలతో అభాసుపాలైన వర్సిటీలో కొత్త వీసీ వచ్చాక కొన్ని నెలల పాటు రా జకీయాలకు విరామం దక్కింది.
Thu, May 29 2025 09:49 AM -
పీవోకే సున్నిత అంశం
సుభాష్నగర్/నిజామాబాద్రూరల్/బోధన్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) సున్నితమైన అంశమని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరకవచ్చని జమ్మూకశ్మీర్ స్టడీ సెంటర్ దక్షిణ భారత కన్వీనర్, ఉన్నత విద్యాశాఖ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ నిమ్మగడ్డ వెంకటప్రసాద్ ఆకాంక్షించారు.
Thu, May 29 2025 09:49 AM -
పసుపు రైతుల సంక్షేమానికి కృషి
సుభాష్నగర్: రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పసుపు రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని జాతీయ పసు పు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ యన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
Thu, May 29 2025 09:49 AM -
వెనువెంటనే నిర్మాణ అనుమతులు
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులకు కొత్త పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వం రూపొందించిన టీఎస్ బీపాస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీజీ బీపాస్గా మార్చింది. తాజాగా ప్రభుత్వం బిల్డ్ నౌ అనే పోర్టల్ను ప్రవేశపెట్టింది.
Thu, May 29 2025 09:49 AM -
తండ్రి, కూతుళ్ల మధ్య వివాదం పరిష్కారం
బోధన్: పట్టణ కేంద్రంలోని దళిత వాడకు చెందిన మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు పరమేశ్ కుమార్తె వైష్టవి రెండేళ్లుగా జిల్లా కేంద్రంలోని బాల సదన్లో ఉంటోంది.
Thu, May 29 2025 09:49 AM -
నాలుగేళ్లకే నూరేళ్లు..
మాచారెడ్డి: ఇంటి బయట ఆడుకుంటు న్న నాలుగేళ్ల బాలుడు నీటి గుంతలో పడి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లెలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
Thu, May 29 2025 09:49 AM -
కొత్త చట్టాలపై అవగాహన ఉండాలి
ఖలీల్వాడి: కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అన్నారు. బుధవారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్ లో నూతన నేర న్యాయ చట్టాలపై మీడియా ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Thu, May 29 2025 09:49 AM -
జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్నాగారం: చంఢీగడ్లో ఈ నెల 29 నుంచి జూన్ 2 వరకు నిర్వహించే జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు.
Thu, May 29 2025 09:49 AM -
యువవికాసం లబ్ధిదారులకు 2న మంజూరు పత్రాలు
నిజామాబాద్ అర్బన్: రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలు (ప్రొసీడింగ్స్) అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Thu, May 29 2025 09:49 AM -
అయోధ్య సాధువుల మహారామార్చన యజ్ఞం
నిజామాబాద్ రూరల్: నగర శివారులోని సారంగపూర్లో ఉన్న హరిహరాత్మక్ బాలక్ రాంమందిర్ రామానందచార్య ఆశ్రమంలో అయోధ్య సాధువులు బుధవారం మహారామార్చన యజ్ఞం ప్రారంభించారు. జూన్ 5 వరకు కొనసాగనున్న ఈ యజ్ఞంలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధువులు తరలిరానున్నారు.
Thu, May 29 2025 09:49 AM -
గ్రామాల్లో కేంద్రం బృందం పర్యటన
డిచ్పల్లి/ ఎడపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, వాటి ప్రయోజనాలను ప్రజలను అడిగి తెలుసుకునేందుకు కేంద్ర బృందాల సభ్యులు జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించారు.
Thu, May 29 2025 09:49 AM -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని రైలు రాకను గమనించి పట్టాలపై తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Thu, May 29 2025 09:49 AM -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలి
బాన్సువాడ : విభేదాలు విడిచిపెట్టి కార్యకర్తలందరూ కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అన్నారు.
Thu, May 29 2025 09:49 AM