-
‘పత్తి’ రైతు చిత్తు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం చేతిలో పత్తి రైతు మరోసారి చిత్తయిపోతున్నాడు. మార్కెట్ మాయాజాలంతో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధరలు పడిపోతున్నా సర్కారు తనకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.
-
బిజీ బిజీగా...
ప్రేక్షకుల హృదయాల్లో డార్లింగ్గా తనకంటూ ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం సొంతం చేసుకున్నారు హీరో ప్రభాస్. ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకెళుతున్నారు.
Thu, Oct 23 2025 03:36 AM -
తెరపైకి గుమ్మడి నర్సయ్య జీవితం
ప్రఖ్యాత రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. పేద ప్రజల మనిషిగా తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించుకున్న గుమ్మడి నర్సయ్య పాత్రను కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ పోషించనున్నారు.
Thu, Oct 23 2025 02:48 AM -
వరుణాగ్రహం..!
ఈశాన్య రుతు పవనాలకు తోడు బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలో వాన జోరు ఊపందుకుంది. 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. చైన్నెకు తాత్కాలికంగా పెను గండం తప్పినా, వానలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Thu, Oct 23 2025 02:36 AM -
శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం
– సొంత ఊర్ల నుంచి తిరిగి వచ్చేవారికి అవస్థలుThu, Oct 23 2025 02:36 AM -
" />
సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు ఇద్దరు ఏడీజీపీలు
సాక్షి, చైన్నె: కరూర్ ఘటన సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఇద్దరు ఏడీజీపీలు నియమితులయ్యారు. ఈ ఇద్దరు ఉత్తరాదికి చెందిన అధికారులు కావడం గమనార్హం. గత నెల 27వ తేదీన కరూర్లో టీవీకే నేత విజయ్ ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించారు.
Thu, Oct 23 2025 02:36 AM -
" />
కంట్రోల్ రూంలో డిప్యూటీ సీఎం పర్యవేక్షణ
సాక్షి, చైన్నె: చైన్నెలో భారీ వర్షం పడుతుందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో రాత్రంతా డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ స్టేట్ కంట్రోల్ రూమ్ ఎళిలగంలో తిష్ట వేశారు. పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు.
Thu, Oct 23 2025 02:36 AM -
" />
దెబ్బతిన్న పంటలు
లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరడంతో రెస్క్యూ విస్తృతం చేశారు. అనేక చోట్ల చెరువుల నుంచి ముందు జాగ్రత్తగా నీటి విడుదలు చర్యలు తీసుకున్నారు. తంజావూరు, తిరువారూర్లలో భారీ వర్షం దాటికి లక్ష ఎకరాలలో వరి పంట దెబ్బ తినే పరిస్థితి నెలకొంది.
Thu, Oct 23 2025 02:36 AM -
కొండల్ని పిండి చేస్తున్నారు!
● అనధికారిక తవ్వకాలు
● చోద్యం చూస్తున్న అధికారులు
● పంచాయతీలకు భారీ నష్టమంటున్న స్థానికులు
Thu, Oct 23 2025 02:35 AM -
రాష్ట్రస్థాయి విజేతలుగా మైదుకూరు విద్యార్థులు
మైదుకూరు : నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో మైదుకూరు మండలానికి చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
Thu, Oct 23 2025 02:35 AM -
కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయండి
కమలాపురం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుండటాన్ని నిరసిస్తూ వెఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.
Thu, Oct 23 2025 02:35 AM -
లారీని ఢీకొన్న కారు
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప–చిత్తూరు జాతీయ రహదారి కొలుములపల్లి సమీపంలోని కొత్త రోడ్డు వద్ద బుధవారం ఉదయం చెత్తను తరలించే లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ శ్రీనాథ్, చెత్తను తరలించే లారీ డ్రైవర్ ఏసుదాసు ప్రసాద్కు గాయాలయ్యాయి.
Thu, Oct 23 2025 02:35 AM -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మైదుకూరు : పట్టణంలోని కొత్తకొట్టాలు ప్రాంతానికి చెందిన వివాహిత వెన్నెల ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. సోమవా రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని కుమారుడు వెంకటరమణ మైదుకూ రు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Thu, Oct 23 2025 02:35 AM -
బీసీల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
కడప కార్పొరేషన్ : వెనుకబడిన వర్గాలు(బీసీ)ల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ విమర్శించారు. బుధవారం ఆ పార్టీ నాయకులతో కలిసి పాత రిమ్స్ ప్రాంగణంలోని బీసీ భవన్ను సందర్శించారు.
Thu, Oct 23 2025 02:35 AM -
" />
అప్పుల భయంతో యువకుని ఆత్మహత్య
పోరుమామిళ్ల : అప్పుల భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగసముద్రం పంచాయతీ కమ్మవారిపల్లెలో జరిగింది. ఎస్ఐ కొండారెడ్డి కథనం మేరకు కమ్మవారిపల్లెకు చెందిన యువరైతు కలవకూరి నాయుడుబాబు(37) చేసిన వ్యాపారాల్లో నష్టం రావడంతో పాటు సుమారు రూ.
Thu, Oct 23 2025 02:35 AM -
స్థానికేతరుల ఓట్ల నమోదుకు యత్నం
● ఫిర్యాదు చేసిన సర్పంచ్, ప్రజలు
● విచారించిన తహసీల్దారు
Thu, Oct 23 2025 02:35 AM -
విద్యుత్ షాక్తో మూడు పందులు మృతి
వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ షాక్తో మూడు పందులు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా..
Thu, Oct 23 2025 02:35 AM -
వైభవంగా కార్తిక దీపారాధన పూజలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శివాలయంలో కార్తిక మాస పూజలు బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Thu, Oct 23 2025 02:34 AM -
21 మందికి పబ్లిక్ హెల్త్ నర్సులుగా పదోన్నతి
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో హెల్త్ విజిటర్స్గా (హెచ్వీ) పనిచేస్తున్న వారికి బుధవారం గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయంలో పదోన్నతి కౌన్సెలింగ్ జరిగింది.
Thu, Oct 23 2025 02:34 AM -
నగదు లావాదేవీలపై అవగాహన అవసరం
నరసరావుపేట రూరల్: నగదు లావాదేవీలపై స్వయం సహాయక సంఘ సభ్యులు అవగాహన కలిగి ఉండాలని సెర్ఫ్ అడిషనల్ సీఈవో శ్రీరాములు నాయుడు తెలిపారు. కోటప్పకొండ శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, వెలుగు సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించారు.
Thu, Oct 23 2025 02:34 AM -
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
నరసరావుపేట: పవిత్ర కార్తిక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలెన సామర్లకోట – కుమారరామం, ద్రాక్షారామం – భీమారామం, పాలకొల్లు – క్షీరారామం, భీమవరం – సోమారామం, అమరావతి – అమరామంలను ఒకే రోజున దర్శించడానికి డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు మేనేజర్ బూదాటి శ్రీనివాసరా
Thu, Oct 23 2025 02:34 AM -
వైఎస్సార్ సీపీ కార్యదర్శుల నియామకం
చీరాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది.
Thu, Oct 23 2025 02:34 AM -
పటిష్టంగా ఓటరు క్లయిమ్ల విచారణ
ఆర్డీఓ చంద్రశేఖర నాయుడుThu, Oct 23 2025 02:34 AM -
సీ్త్ర శక్తి పథకానికి బస్సులు పెంచాలి
మంగళగిరి టౌన్: సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే ప్రభుత్వం తక్షణమే బస్సులు పెంచి సిబ్బందిని నియమించాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు.
Thu, Oct 23 2025 02:34 AM -
విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగు
తాడేపల్లి రూరల్: విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగుపడతాయని, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రచయిత్రి పి.లలితకుమారి అన్నారు. ఏపీ–ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బుధవారం అమరావతి సాహిత్య ఉత్సవాన్ని నిర్వహించారు.
Thu, Oct 23 2025 02:34 AM
-
‘పత్తి’ రైతు చిత్తు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం చేతిలో పత్తి రైతు మరోసారి చిత్తయిపోతున్నాడు. మార్కెట్ మాయాజాలంతో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధరలు పడిపోతున్నా సర్కారు తనకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.
Thu, Oct 23 2025 03:54 AM -
బిజీ బిజీగా...
ప్రేక్షకుల హృదయాల్లో డార్లింగ్గా తనకంటూ ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం సొంతం చేసుకున్నారు హీరో ప్రభాస్. ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకెళుతున్నారు.
Thu, Oct 23 2025 03:36 AM -
తెరపైకి గుమ్మడి నర్సయ్య జీవితం
ప్రఖ్యాత రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. పేద ప్రజల మనిషిగా తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించుకున్న గుమ్మడి నర్సయ్య పాత్రను కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ పోషించనున్నారు.
Thu, Oct 23 2025 02:48 AM -
వరుణాగ్రహం..!
ఈశాన్య రుతు పవనాలకు తోడు బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలో వాన జోరు ఊపందుకుంది. 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. చైన్నెకు తాత్కాలికంగా పెను గండం తప్పినా, వానలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Thu, Oct 23 2025 02:36 AM -
శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం
– సొంత ఊర్ల నుంచి తిరిగి వచ్చేవారికి అవస్థలుThu, Oct 23 2025 02:36 AM -
" />
సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు ఇద్దరు ఏడీజీపీలు
సాక్షి, చైన్నె: కరూర్ ఘటన సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఇద్దరు ఏడీజీపీలు నియమితులయ్యారు. ఈ ఇద్దరు ఉత్తరాదికి చెందిన అధికారులు కావడం గమనార్హం. గత నెల 27వ తేదీన కరూర్లో టీవీకే నేత విజయ్ ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించారు.
Thu, Oct 23 2025 02:36 AM -
" />
కంట్రోల్ రూంలో డిప్యూటీ సీఎం పర్యవేక్షణ
సాక్షి, చైన్నె: చైన్నెలో భారీ వర్షం పడుతుందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో రాత్రంతా డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ స్టేట్ కంట్రోల్ రూమ్ ఎళిలగంలో తిష్ట వేశారు. పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు.
Thu, Oct 23 2025 02:36 AM -
" />
దెబ్బతిన్న పంటలు
లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరడంతో రెస్క్యూ విస్తృతం చేశారు. అనేక చోట్ల చెరువుల నుంచి ముందు జాగ్రత్తగా నీటి విడుదలు చర్యలు తీసుకున్నారు. తంజావూరు, తిరువారూర్లలో భారీ వర్షం దాటికి లక్ష ఎకరాలలో వరి పంట దెబ్బ తినే పరిస్థితి నెలకొంది.
Thu, Oct 23 2025 02:36 AM -
కొండల్ని పిండి చేస్తున్నారు!
● అనధికారిక తవ్వకాలు
● చోద్యం చూస్తున్న అధికారులు
● పంచాయతీలకు భారీ నష్టమంటున్న స్థానికులు
Thu, Oct 23 2025 02:35 AM -
రాష్ట్రస్థాయి విజేతలుగా మైదుకూరు విద్యార్థులు
మైదుకూరు : నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో మైదుకూరు మండలానికి చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
Thu, Oct 23 2025 02:35 AM -
కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయండి
కమలాపురం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుండటాన్ని నిరసిస్తూ వెఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.
Thu, Oct 23 2025 02:35 AM -
లారీని ఢీకొన్న కారు
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప–చిత్తూరు జాతీయ రహదారి కొలుములపల్లి సమీపంలోని కొత్త రోడ్డు వద్ద బుధవారం ఉదయం చెత్తను తరలించే లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ శ్రీనాథ్, చెత్తను తరలించే లారీ డ్రైవర్ ఏసుదాసు ప్రసాద్కు గాయాలయ్యాయి.
Thu, Oct 23 2025 02:35 AM -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మైదుకూరు : పట్టణంలోని కొత్తకొట్టాలు ప్రాంతానికి చెందిన వివాహిత వెన్నెల ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. సోమవా రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని కుమారుడు వెంకటరమణ మైదుకూ రు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Thu, Oct 23 2025 02:35 AM -
బీసీల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
కడప కార్పొరేషన్ : వెనుకబడిన వర్గాలు(బీసీ)ల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ విమర్శించారు. బుధవారం ఆ పార్టీ నాయకులతో కలిసి పాత రిమ్స్ ప్రాంగణంలోని బీసీ భవన్ను సందర్శించారు.
Thu, Oct 23 2025 02:35 AM -
" />
అప్పుల భయంతో యువకుని ఆత్మహత్య
పోరుమామిళ్ల : అప్పుల భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగసముద్రం పంచాయతీ కమ్మవారిపల్లెలో జరిగింది. ఎస్ఐ కొండారెడ్డి కథనం మేరకు కమ్మవారిపల్లెకు చెందిన యువరైతు కలవకూరి నాయుడుబాబు(37) చేసిన వ్యాపారాల్లో నష్టం రావడంతో పాటు సుమారు రూ.
Thu, Oct 23 2025 02:35 AM -
స్థానికేతరుల ఓట్ల నమోదుకు యత్నం
● ఫిర్యాదు చేసిన సర్పంచ్, ప్రజలు
● విచారించిన తహసీల్దారు
Thu, Oct 23 2025 02:35 AM -
విద్యుత్ షాక్తో మూడు పందులు మృతి
వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ షాక్తో మూడు పందులు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా..
Thu, Oct 23 2025 02:35 AM -
వైభవంగా కార్తిక దీపారాధన పూజలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శివాలయంలో కార్తిక మాస పూజలు బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Thu, Oct 23 2025 02:34 AM -
21 మందికి పబ్లిక్ హెల్త్ నర్సులుగా పదోన్నతి
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో హెల్త్ విజిటర్స్గా (హెచ్వీ) పనిచేస్తున్న వారికి బుధవారం గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయంలో పదోన్నతి కౌన్సెలింగ్ జరిగింది.
Thu, Oct 23 2025 02:34 AM -
నగదు లావాదేవీలపై అవగాహన అవసరం
నరసరావుపేట రూరల్: నగదు లావాదేవీలపై స్వయం సహాయక సంఘ సభ్యులు అవగాహన కలిగి ఉండాలని సెర్ఫ్ అడిషనల్ సీఈవో శ్రీరాములు నాయుడు తెలిపారు. కోటప్పకొండ శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, వెలుగు సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించారు.
Thu, Oct 23 2025 02:34 AM -
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
నరసరావుపేట: పవిత్ర కార్తిక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలెన సామర్లకోట – కుమారరామం, ద్రాక్షారామం – భీమారామం, పాలకొల్లు – క్షీరారామం, భీమవరం – సోమారామం, అమరావతి – అమరామంలను ఒకే రోజున దర్శించడానికి డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు మేనేజర్ బూదాటి శ్రీనివాసరా
Thu, Oct 23 2025 02:34 AM -
వైఎస్సార్ సీపీ కార్యదర్శుల నియామకం
చీరాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది.
Thu, Oct 23 2025 02:34 AM -
పటిష్టంగా ఓటరు క్లయిమ్ల విచారణ
ఆర్డీఓ చంద్రశేఖర నాయుడుThu, Oct 23 2025 02:34 AM -
సీ్త్ర శక్తి పథకానికి బస్సులు పెంచాలి
మంగళగిరి టౌన్: సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే ప్రభుత్వం తక్షణమే బస్సులు పెంచి సిబ్బందిని నియమించాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు.
Thu, Oct 23 2025 02:34 AM -
విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగు
తాడేపల్లి రూరల్: విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగుపడతాయని, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రచయిత్రి పి.లలితకుమారి అన్నారు. ఏపీ–ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బుధవారం అమరావతి సాహిత్య ఉత్సవాన్ని నిర్వహించారు.
Thu, Oct 23 2025 02:34 AM