-
పతకాల వేటలో ఆర్టీసీ కండక్టర్ స్వరాజ్యలక్ష్మి
లక్ష్యాలు ఎన్ని నిర్దేశించుకున్నా.. వాటిని సాధించడంలో చాలా మంది విఫలమవుతుంటారు. కృషి, పట్టుదల లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇంకొందరు లక్ష్యాలను ఎంచుకున్నా.. సమయం లేదని సాకులు చెబుతుంటారు.. వీటన్నింటినీ ఐదు పదుల వయసులో అధిగమించారు ఆర్టీసీ కండక్టర్ స్వరాజ్యలక్ష్మి.
-
ఇజ్రాయెల్లో సంచలనం: ముస్లిం మహిళ కెప్టెన్ ఎలాకు పట్టం
జెరూసలేం: ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్)లో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన ముస్లిం అరబ్ మహిళ కెప్టెన్ ఎలా సరికొత్త చరిత్ర సృష్టించారు.
Wed, Feb 04 2026 07:46 AM -
బంగారం... భద్రతా? భారమా?
భారతీయ సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లో బంగారం కేవలం విలు వైన లోహం మాత్రమే కాదు; అదొక సెంటిమెంట్, సామాజిక హోదా. ప్రస్తుతం మధ్యతరగతి మనఃస్థితికి, జాతీయ ఆర్థిక నిర్మా ణానికి మధ్య ఇది ఒక విరోధాభాసగా మారింది.
Wed, Feb 04 2026 07:42 AM -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ప్రణీత్ రావుకు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫెక్ట్ రాష్ట్ర పోలీసు శాఖపై పడింది.
Wed, Feb 04 2026 07:41 AM -
బొద్దాం చోరీ కేసుపై డీఎస్పీ విచారణ
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామంలో సోమవారం పట్టపగలు జనపరెడ్డి వెంకటరమణ ఇంటిలో జరిగిన దొంగతనం కేసుపై ఇన్చార్జి డీఎస్పీ ఆర్.గోవిందరావు గ్రామంలో విచారణ చేశారు. చోరీ విషయంపై పలువురు స్థానికులను ఆరా తీశారు.
Wed, Feb 04 2026 07:34 AM -
లెక్క తేలింది..!
ములుగు: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల పోరులో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు 159 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం 76 మంది తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు.
Wed, Feb 04 2026 07:34 AM -
‘రామప్ప శిల్పాలు మరుపురానివి’
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలోని శిల్పకళ సంపద మరుపురానిదని స్విట్జర్లాండ్ దేశస్తులు కొనియాడారు. చారిత్రక రామప్ప దేవాలయాన్ని స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రైస్ బాస్టియన్, కిస్టినా జాక్వెస్లు మంగళవారం సందర్శించారు.
Wed, Feb 04 2026 07:34 AM -
నేడు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మకు బుధవారం పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Wed, Feb 04 2026 07:34 AM -
" />
కలెక్టర్ను కలిసిన గెజిటెడ్ ఆఫీసర్లు
ములుగు: మేడారం మహాజాతర విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన కలెక్టర్ టీఎస్.దివాకరను మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అసోసియేషన్ డైరీని కలెక్టర్కు అందించారు.
Wed, Feb 04 2026 07:34 AM -
మహా జాతరనూ వదల్లేదు!
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరను కూడా దొంగల ముఠాలు వదల్లేదు. ప్రధానంగా జంపన్న వాగు, గద్దెల పరిసరాల్లో భక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు, నగదును దొంగిలించిన ఘటనల్లో కీలక వ్యక్తుల సమాచారం లభ్యమైంది.
Wed, Feb 04 2026 07:34 AM -
ప్రచార ఆర్భాటం తప్ప సౌకర్యాలేవి
ములుగు: మేడారం మహాజాతరపై ప్రచారం ఆర్భాటం తప్ప భక్తులకు కల్పించిన సౌకర్యాలు ఏమి లేవని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
Wed, Feb 04 2026 07:34 AM -
ట్రాఫిక్ సమస్యల నివారణకు కమిటీ
ములుగు: రాబోయే మేడారం జాతరకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పూర్తిగా నివారించేందుకు ప్రత్యేక కమిటీని వేయనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Wed, Feb 04 2026 07:34 AM -
పుణ్యస్నానాలు.. మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతర అధికారికంగా ముగిసి మూడు రోజులు గడిచినా మేడారానికి భక్తులు వస్తూనే ఉన్నారు.
Wed, Feb 04 2026 07:34 AM -
" />
కేయూలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 23 కేంద్రాల్లో (నాన్ ప్రొఫెషన్నల్) ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
Wed, Feb 04 2026 07:34 AM -
శరణ్(తెల్లపులి) ఇక లేదు
జూ పార్క్లో గుండెపోటుతో మృతి
Wed, Feb 04 2026 07:34 AM -
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
● లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్
Wed, Feb 04 2026 07:34 AM -
రాజకీయం రణరంగం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చివరి వరకు ప్రయత్నాలను కొనసాగించారు.
Wed, Feb 04 2026 07:34 AM -
పడిపోతున్న వేరుశనగ ధరలు
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో పల్లి ఽ(వేరుశనగ) ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఇటీవల పది రోజుల క్రితం క్వింటా వేరుశనగ ధర దాదాపు రూ.13 వేల చేరువలోకి వెళ్లింది. ఆ తర్వాత క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి.
Wed, Feb 04 2026 07:34 AM -
వైభవంగా వేంకటేశ్వరుడి దర్బారు సేవ
● ముత్యాల అలంకరణలో
మెరిసిన స్వామివారు
● మన్యంకొండలో కొనసాగిన భక్తుల రద్దీ
Wed, Feb 04 2026 07:34 AM -
చివరి వరకు బుజ్జగింపులు
పాలమూరు: కార్పొరేషన్ ఎన్నికలు మహబూబ్నగర్ నగరంలో హీట్ పెంచుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రకాల పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులను ఉపసంహరించుకోవడానికి బుజ్జగింపుల పర్వం నడిచింది.
Wed, Feb 04 2026 07:34 AM -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
పాలమూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి తప్పులకు తావివ్వకుండా చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.
Wed, Feb 04 2026 07:34 AM -
అండర్ స్టాండింగ్ పాలి‘ట్రిక్స్’
● అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న అధికార పార్టీ
● బీఆర్ఎస్ 2, బీజేపీ 8 డివిజన్లలో పోటీకి దూరం
Wed, Feb 04 2026 07:34 AM -
నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ నగరానికి నేడు(బుధవారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన సందర్భంగా బీజేపీ పాలమూరు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Wed, Feb 04 2026 07:34 AM -
" />
ఐదో సారి పోటీలో..
వనపర్తి టౌన్: బీఆర్ఎస్కు చెందిన 33వ వార్డు అభ్యర్థి వాకిటి శ్రీధర్ 2000, 2005, 2014, 2020 సంవత్సరాల్లో వరుసగా కౌన్సిలర్గా విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన ఆయన బీఆర్ఎస్ తరుఫున బరిలో దిగారు.
Wed, Feb 04 2026 07:34 AM
-
పతకాల వేటలో ఆర్టీసీ కండక్టర్ స్వరాజ్యలక్ష్మి
లక్ష్యాలు ఎన్ని నిర్దేశించుకున్నా.. వాటిని సాధించడంలో చాలా మంది విఫలమవుతుంటారు. కృషి, పట్టుదల లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇంకొందరు లక్ష్యాలను ఎంచుకున్నా.. సమయం లేదని సాకులు చెబుతుంటారు.. వీటన్నింటినీ ఐదు పదుల వయసులో అధిగమించారు ఆర్టీసీ కండక్టర్ స్వరాజ్యలక్ష్మి.
Wed, Feb 04 2026 07:48 AM -
ఇజ్రాయెల్లో సంచలనం: ముస్లిం మహిళ కెప్టెన్ ఎలాకు పట్టం
జెరూసలేం: ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్)లో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన ముస్లిం అరబ్ మహిళ కెప్టెన్ ఎలా సరికొత్త చరిత్ర సృష్టించారు.
Wed, Feb 04 2026 07:46 AM -
బంగారం... భద్రతా? భారమా?
భారతీయ సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లో బంగారం కేవలం విలు వైన లోహం మాత్రమే కాదు; అదొక సెంటిమెంట్, సామాజిక హోదా. ప్రస్తుతం మధ్యతరగతి మనఃస్థితికి, జాతీయ ఆర్థిక నిర్మా ణానికి మధ్య ఇది ఒక విరోధాభాసగా మారింది.
Wed, Feb 04 2026 07:42 AM -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ప్రణీత్ రావుకు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫెక్ట్ రాష్ట్ర పోలీసు శాఖపై పడింది.
Wed, Feb 04 2026 07:41 AM -
బొద్దాం చోరీ కేసుపై డీఎస్పీ విచారణ
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామంలో సోమవారం పట్టపగలు జనపరెడ్డి వెంకటరమణ ఇంటిలో జరిగిన దొంగతనం కేసుపై ఇన్చార్జి డీఎస్పీ ఆర్.గోవిందరావు గ్రామంలో విచారణ చేశారు. చోరీ విషయంపై పలువురు స్థానికులను ఆరా తీశారు.
Wed, Feb 04 2026 07:34 AM -
లెక్క తేలింది..!
ములుగు: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల పోరులో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు 159 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం 76 మంది తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు.
Wed, Feb 04 2026 07:34 AM -
‘రామప్ప శిల్పాలు మరుపురానివి’
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలోని శిల్పకళ సంపద మరుపురానిదని స్విట్జర్లాండ్ దేశస్తులు కొనియాడారు. చారిత్రక రామప్ప దేవాలయాన్ని స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రైస్ బాస్టియన్, కిస్టినా జాక్వెస్లు మంగళవారం సందర్శించారు.
Wed, Feb 04 2026 07:34 AM -
నేడు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మకు బుధవారం పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Wed, Feb 04 2026 07:34 AM -
" />
కలెక్టర్ను కలిసిన గెజిటెడ్ ఆఫీసర్లు
ములుగు: మేడారం మహాజాతర విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన కలెక్టర్ టీఎస్.దివాకరను మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అసోసియేషన్ డైరీని కలెక్టర్కు అందించారు.
Wed, Feb 04 2026 07:34 AM -
మహా జాతరనూ వదల్లేదు!
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరను కూడా దొంగల ముఠాలు వదల్లేదు. ప్రధానంగా జంపన్న వాగు, గద్దెల పరిసరాల్లో భక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు, నగదును దొంగిలించిన ఘటనల్లో కీలక వ్యక్తుల సమాచారం లభ్యమైంది.
Wed, Feb 04 2026 07:34 AM -
ప్రచార ఆర్భాటం తప్ప సౌకర్యాలేవి
ములుగు: మేడారం మహాజాతరపై ప్రచారం ఆర్భాటం తప్ప భక్తులకు కల్పించిన సౌకర్యాలు ఏమి లేవని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
Wed, Feb 04 2026 07:34 AM -
ట్రాఫిక్ సమస్యల నివారణకు కమిటీ
ములుగు: రాబోయే మేడారం జాతరకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పూర్తిగా నివారించేందుకు ప్రత్యేక కమిటీని వేయనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Wed, Feb 04 2026 07:34 AM -
పుణ్యస్నానాలు.. మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతర అధికారికంగా ముగిసి మూడు రోజులు గడిచినా మేడారానికి భక్తులు వస్తూనే ఉన్నారు.
Wed, Feb 04 2026 07:34 AM -
" />
కేయూలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 23 కేంద్రాల్లో (నాన్ ప్రొఫెషన్నల్) ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
Wed, Feb 04 2026 07:34 AM -
శరణ్(తెల్లపులి) ఇక లేదు
జూ పార్క్లో గుండెపోటుతో మృతి
Wed, Feb 04 2026 07:34 AM -
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
● లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్
Wed, Feb 04 2026 07:34 AM -
రాజకీయం రణరంగం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చివరి వరకు ప్రయత్నాలను కొనసాగించారు.
Wed, Feb 04 2026 07:34 AM -
పడిపోతున్న వేరుశనగ ధరలు
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో పల్లి ఽ(వేరుశనగ) ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఇటీవల పది రోజుల క్రితం క్వింటా వేరుశనగ ధర దాదాపు రూ.13 వేల చేరువలోకి వెళ్లింది. ఆ తర్వాత క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి.
Wed, Feb 04 2026 07:34 AM -
వైభవంగా వేంకటేశ్వరుడి దర్బారు సేవ
● ముత్యాల అలంకరణలో
మెరిసిన స్వామివారు
● మన్యంకొండలో కొనసాగిన భక్తుల రద్దీ
Wed, Feb 04 2026 07:34 AM -
చివరి వరకు బుజ్జగింపులు
పాలమూరు: కార్పొరేషన్ ఎన్నికలు మహబూబ్నగర్ నగరంలో హీట్ పెంచుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రకాల పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులను ఉపసంహరించుకోవడానికి బుజ్జగింపుల పర్వం నడిచింది.
Wed, Feb 04 2026 07:34 AM -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
పాలమూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి తప్పులకు తావివ్వకుండా చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.
Wed, Feb 04 2026 07:34 AM -
అండర్ స్టాండింగ్ పాలి‘ట్రిక్స్’
● అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న అధికార పార్టీ
● బీఆర్ఎస్ 2, బీజేపీ 8 డివిజన్లలో పోటీకి దూరం
Wed, Feb 04 2026 07:34 AM -
నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ నగరానికి నేడు(బుధవారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన సందర్భంగా బీజేపీ పాలమూరు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Wed, Feb 04 2026 07:34 AM -
" />
ఐదో సారి పోటీలో..
వనపర్తి టౌన్: బీఆర్ఎస్కు చెందిన 33వ వార్డు అభ్యర్థి వాకిటి శ్రీధర్ 2000, 2005, 2014, 2020 సంవత్సరాల్లో వరుసగా కౌన్సిలర్గా విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన ఆయన బీఆర్ఎస్ తరుఫున బరిలో దిగారు.
Wed, Feb 04 2026 07:34 AM -
కరకట్ట ప్యాలెస్ కిరాతకం.. దాడికి సహకరించిన ఓ పోలీసు అధికారి
కరకట్ట ప్యాలెస్ కిరాతకం.. దాడికి సహకరించిన ఓ పోలీసు అధికారి
Wed, Feb 04 2026 07:43 AM
