-
ఉప్పు గాలితో ‘ఊపిరి’ తీసుకోండి!
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనం ప్రకారం ప్రపంచంలో దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల బారిన పడిన వారిలో అధిక శాతం మన దేశంలోనే ఉన్నారు.
-
బంధం బలోపేతం
రోమ్: భారత్, ఇటలీ మధ్య బంధం మరింత బలపడింది. ఇరుదేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి.
Thu, May 21 2026 05:04 AM -
" />
కొనుగోలు కేంద్రాల్లో అవినీతిని అరికట్టాలి
మహబూబాబాద్: తేమ, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాల్లో అవినీతిని అరికట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
Thu, May 21 2026 05:03 AM -
మందగించిన తునికాకు సేకరణ!
బయ్యారం: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు యాసంగి పంటగా పేరున్న తునికాకు సేకరణపై కూలీలకు ఆసక్తి తగ్గింది. ఒకప్పుడు కుటుంబం మొత్తం తునికాకు సేకరణ పనుల్లో నిమగ్నం అయ్యే పరిస్థితి ఉండగా ఇప్పుడు గ్రామాల్లో ఆ పరిస్థితి కానరావడం లేదు.
Thu, May 21 2026 05:03 AM -
సంక్షిప్త సమాచారం
విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వం
మేలు చేకూర్చాలి
Thu, May 21 2026 05:03 AM -
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
కేసముద్రం: మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గద్దల ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈమేరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది కలిసి బుధవారం బాధిత కుటుంబానికి రూ.25వేల ఆర్థికసాయాన్ని అందజేశారు.
Thu, May 21 2026 05:03 AM -
అగ్నిప్రమాదంలో తోటలు దగ్ధం
డోర్నకల్: మండలంలోని అమ్మపాలెం గ్రామ శివారులో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో నిమ్మ, మామిడి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామ శివారులో ఓ రైతు మొక్కజొన్న పంటకు సంబంధించి పంట కొయ్యలకు నిప్పంటుకుని సమీపంలోని తోటలకు మంటు ఎగబాకాయి.
Thu, May 21 2026 05:03 AM -
పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి
మహబూబాబాద్ అర్బన్: పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గుమ్ముడు ప్రభుత్వ బాలికల పాఠశాలో బుధవారం ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Thu, May 21 2026 05:03 AM -
గంజాయి పట్టివేత.. ఐదుగురిపై కేసు
నెల్లికుదురు: అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకుని స్వాధీనం చేసుకుని, వాహనం సీజ్ చేసిన సంఘటన మండల కేంద్రంలోని ఎంకేఆర్ గార్డెన్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుది. బుధవారంఎస్సై చిర్ర రమేష్ బాబు కలిసి కేసముద్రం సీఐ సత్యనారాయణ వివరాలను వెల్లడించారు.
Thu, May 21 2026 05:03 AM -
" />
నోటిఫికేషన్లు ఆలస్యం చేయొద్దు..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల వయోపరిమితి పెంచడం సంతోషమే. అయితే ఒక ఏడాదికే జీఓను పరిమితం చేయడం సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల అన్నింటిని గుర్తించి అన్ని నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పట్టభద్రులు లక్షల సంఖ్యలో ఉన్నారు.
Thu, May 21 2026 05:03 AM -
అడుగంటుతున్న భూగర్భజలాలు
తలాపునే గోదావరి..
● జిల్లా ప్రజలకు తప్పని నీటి కష్టాలు
● బ్యారేజీలతో జిల్లాకు ఫలితం శూన్యం
Thu, May 21 2026 05:03 AM -
" />
హెరిటేజ్ వాక్
ములుగు రూరల్: 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాల్లో భాగంగా బుధవారం హెరిటేజ్ వాక్ను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జెండా ఊపి ప్రారంభించారు.
Thu, May 21 2026 05:03 AM -
ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలు పరిష్కరించాలి
ములుగు రూరల్: ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు పట్టణ అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆస్పత్రిని సందర్శించారు.
Thu, May 21 2026 05:03 AM -
మెడికల్ షాపుల బంద్ విజయవంతం
ములుగు రూరల్: ఔషధాల అమ్మకాలను ఆన్లైన్లో నిలిపివేయాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైందని అసోసియేషన్ అధ్యక్షుడు తిప్పని కోటేశ్వర్ తెలిపారు.
Thu, May 21 2026 05:03 AM -
" />
జాబ్ క్యాలెండర్ అమలుచేస్తే మరింత ఆనందం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు పదేళ్ల వయోపరిమితి పెంచడం శుభపరిణామం. జీఓలో ఈ పరిమితి ఒక్క సంవత్సరానికే పరిమితం చేయడం నిరుద్యోగులకు అన్యాయమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్నూ జారీ చేయలేదు.
Thu, May 21 2026 05:03 AM -
మహిళా బిల్లును ఆమోదించాలి
ములుగు రూరల్ : పార్లమెంట్లో మహిళ బిల్లును ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని టీపీసీసీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంగోత్ సుగుణ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో మహిళా బిల్లును పార్లమెంట్లో పాస్చేయాలని పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాగా ఆమె ప్రారంభించారు.
Thu, May 21 2026 05:03 AM -
అటవీశాఖ అధికారుల విచారణ
మహాముత్తారం : మండలంలోని నిమ్మగూడెం, యత్నారం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి చనిపోయిన జంతువును కాల్చివేశారు.
Thu, May 21 2026 05:03 AM -
ఈ సీజన్ మొత్తం అంతే.. అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరినప్పటికి ముంబై ఇండియన్స్ ఆట తీరు మాత్రం మారడం లేదు. బుధవారం ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. మరోసారి ముంబై బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు.
Thu, May 21 2026 04:57 AM -
" />
మురుగును తొలగించరూ..!
కన్నాయిగూడెం : మండల కేంద్రంలోని గూర్రేవుల గ్రామ పంచాయతీలో డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రధాన రహదారికి సరైనా డ్రెయినేజీ కాల్వలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో వాడినా మురుగు నీరు రోడ్డు పక్కన నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది.
Thu, May 21 2026 04:57 AM -
" />
జన జాతీయ గరిమ్ ఉత్సవ్ ర్యాలీ
వాజేడు: మండల కేంద్రంలో బుధవారం జన జాతీయ గరిమ్ ఉత్సవ్ 2026 ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Thu, May 21 2026 04:57 AM -
పాలనపై పర్యవేక్షణ కరువు
మంగపేట : మండలంలోని గ్రామ పంచాయతీల పాలనపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడింది. మండలంలో 14 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిలిచి పోయిన విషయం తెలిసిందే.
Thu, May 21 2026 04:57 AM -
ఎండతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వెంకటాపురం(కె) : మండల పరిధిలోని పాత్రాపురం పంచాయతీ పాలెం గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాఽధికారి భాస్కర్ ఆధ్వర్యంలో హెల్త్ స్కీనింగ్ కార్యక్రమం నిర్వహించారు.
Thu, May 21 2026 04:57 AM -
ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలి
వెంకటాపురం(కె) : ఆన్లైన్ విధానంలో మెడికల్ విక్రయాలు నిలిపివేయాలని కెమిస్ట్, డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్ణ చందర్రావు అన్నారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండలంలోని మెడికల్ షాపులను బంద్ చేశారు.
Thu, May 21 2026 04:57 AM -
" />
డ్రెయినేజీల్లో పూడికతీత
గోవిందరావుపేట : మురుగు నీరు నిల్వ ఉండకుండా గ్రామంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు దుంపెల్లిగూడెం సర్పంచ్ బానోత్ సీతారాం నాయక్ అన్నారు.
Thu, May 21 2026 04:57 AM -
బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం
గోవిందరావుపేట : మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన మద్దినేని లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు..
Thu, May 21 2026 04:57 AM
-
ఉప్పు గాలితో ‘ఊపిరి’ తీసుకోండి!
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనం ప్రకారం ప్రపంచంలో దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల బారిన పడిన వారిలో అధిక శాతం మన దేశంలోనే ఉన్నారు.
Thu, May 21 2026 05:05 AM -
బంధం బలోపేతం
రోమ్: భారత్, ఇటలీ మధ్య బంధం మరింత బలపడింది. ఇరుదేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి.
Thu, May 21 2026 05:04 AM -
" />
కొనుగోలు కేంద్రాల్లో అవినీతిని అరికట్టాలి
మహబూబాబాద్: తేమ, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాల్లో అవినీతిని అరికట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
Thu, May 21 2026 05:03 AM -
మందగించిన తునికాకు సేకరణ!
బయ్యారం: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు యాసంగి పంటగా పేరున్న తునికాకు సేకరణపై కూలీలకు ఆసక్తి తగ్గింది. ఒకప్పుడు కుటుంబం మొత్తం తునికాకు సేకరణ పనుల్లో నిమగ్నం అయ్యే పరిస్థితి ఉండగా ఇప్పుడు గ్రామాల్లో ఆ పరిస్థితి కానరావడం లేదు.
Thu, May 21 2026 05:03 AM -
సంక్షిప్త సమాచారం
విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వం
మేలు చేకూర్చాలి
Thu, May 21 2026 05:03 AM -
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
కేసముద్రం: మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గద్దల ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈమేరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది కలిసి బుధవారం బాధిత కుటుంబానికి రూ.25వేల ఆర్థికసాయాన్ని అందజేశారు.
Thu, May 21 2026 05:03 AM -
అగ్నిప్రమాదంలో తోటలు దగ్ధం
డోర్నకల్: మండలంలోని అమ్మపాలెం గ్రామ శివారులో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో నిమ్మ, మామిడి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామ శివారులో ఓ రైతు మొక్కజొన్న పంటకు సంబంధించి పంట కొయ్యలకు నిప్పంటుకుని సమీపంలోని తోటలకు మంటు ఎగబాకాయి.
Thu, May 21 2026 05:03 AM -
పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి
మహబూబాబాద్ అర్బన్: పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గుమ్ముడు ప్రభుత్వ బాలికల పాఠశాలో బుధవారం ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Thu, May 21 2026 05:03 AM -
గంజాయి పట్టివేత.. ఐదుగురిపై కేసు
నెల్లికుదురు: అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకుని స్వాధీనం చేసుకుని, వాహనం సీజ్ చేసిన సంఘటన మండల కేంద్రంలోని ఎంకేఆర్ గార్డెన్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుది. బుధవారంఎస్సై చిర్ర రమేష్ బాబు కలిసి కేసముద్రం సీఐ సత్యనారాయణ వివరాలను వెల్లడించారు.
Thu, May 21 2026 05:03 AM -
" />
నోటిఫికేషన్లు ఆలస్యం చేయొద్దు..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల వయోపరిమితి పెంచడం సంతోషమే. అయితే ఒక ఏడాదికే జీఓను పరిమితం చేయడం సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల అన్నింటిని గుర్తించి అన్ని నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పట్టభద్రులు లక్షల సంఖ్యలో ఉన్నారు.
Thu, May 21 2026 05:03 AM -
అడుగంటుతున్న భూగర్భజలాలు
తలాపునే గోదావరి..
● జిల్లా ప్రజలకు తప్పని నీటి కష్టాలు
● బ్యారేజీలతో జిల్లాకు ఫలితం శూన్యం
Thu, May 21 2026 05:03 AM -
" />
హెరిటేజ్ వాక్
ములుగు రూరల్: 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాల్లో భాగంగా బుధవారం హెరిటేజ్ వాక్ను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జెండా ఊపి ప్రారంభించారు.
Thu, May 21 2026 05:03 AM -
ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలు పరిష్కరించాలి
ములుగు రూరల్: ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు పట్టణ అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆస్పత్రిని సందర్శించారు.
Thu, May 21 2026 05:03 AM -
మెడికల్ షాపుల బంద్ విజయవంతం
ములుగు రూరల్: ఔషధాల అమ్మకాలను ఆన్లైన్లో నిలిపివేయాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైందని అసోసియేషన్ అధ్యక్షుడు తిప్పని కోటేశ్వర్ తెలిపారు.
Thu, May 21 2026 05:03 AM -
" />
జాబ్ క్యాలెండర్ అమలుచేస్తే మరింత ఆనందం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు పదేళ్ల వయోపరిమితి పెంచడం శుభపరిణామం. జీఓలో ఈ పరిమితి ఒక్క సంవత్సరానికే పరిమితం చేయడం నిరుద్యోగులకు అన్యాయమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్నూ జారీ చేయలేదు.
Thu, May 21 2026 05:03 AM -
మహిళా బిల్లును ఆమోదించాలి
ములుగు రూరల్ : పార్లమెంట్లో మహిళ బిల్లును ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని టీపీసీసీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంగోత్ సుగుణ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో మహిళా బిల్లును పార్లమెంట్లో పాస్చేయాలని పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాగా ఆమె ప్రారంభించారు.
Thu, May 21 2026 05:03 AM -
అటవీశాఖ అధికారుల విచారణ
మహాముత్తారం : మండలంలోని నిమ్మగూడెం, యత్నారం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి చనిపోయిన జంతువును కాల్చివేశారు.
Thu, May 21 2026 05:03 AM -
ఈ సీజన్ మొత్తం అంతే.. అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరినప్పటికి ముంబై ఇండియన్స్ ఆట తీరు మాత్రం మారడం లేదు. బుధవారం ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. మరోసారి ముంబై బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు.
Thu, May 21 2026 04:57 AM -
" />
మురుగును తొలగించరూ..!
కన్నాయిగూడెం : మండల కేంద్రంలోని గూర్రేవుల గ్రామ పంచాయతీలో డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రధాన రహదారికి సరైనా డ్రెయినేజీ కాల్వలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో వాడినా మురుగు నీరు రోడ్డు పక్కన నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది.
Thu, May 21 2026 04:57 AM -
" />
జన జాతీయ గరిమ్ ఉత్సవ్ ర్యాలీ
వాజేడు: మండల కేంద్రంలో బుధవారం జన జాతీయ గరిమ్ ఉత్సవ్ 2026 ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Thu, May 21 2026 04:57 AM -
పాలనపై పర్యవేక్షణ కరువు
మంగపేట : మండలంలోని గ్రామ పంచాయతీల పాలనపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడింది. మండలంలో 14 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిలిచి పోయిన విషయం తెలిసిందే.
Thu, May 21 2026 04:57 AM -
ఎండతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వెంకటాపురం(కె) : మండల పరిధిలోని పాత్రాపురం పంచాయతీ పాలెం గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాఽధికారి భాస్కర్ ఆధ్వర్యంలో హెల్త్ స్కీనింగ్ కార్యక్రమం నిర్వహించారు.
Thu, May 21 2026 04:57 AM -
ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలి
వెంకటాపురం(కె) : ఆన్లైన్ విధానంలో మెడికల్ విక్రయాలు నిలిపివేయాలని కెమిస్ట్, డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్ణ చందర్రావు అన్నారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండలంలోని మెడికల్ షాపులను బంద్ చేశారు.
Thu, May 21 2026 04:57 AM -
" />
డ్రెయినేజీల్లో పూడికతీత
గోవిందరావుపేట : మురుగు నీరు నిల్వ ఉండకుండా గ్రామంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు దుంపెల్లిగూడెం సర్పంచ్ బానోత్ సీతారాం నాయక్ అన్నారు.
Thu, May 21 2026 04:57 AM -
బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం
గోవిందరావుపేట : మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన మద్దినేని లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు..
Thu, May 21 2026 04:57 AM
