-
శాఖల సమన్వయ లోపంతోనే సమస్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు వస్తున్నాయని.. వందల పిటిషన్లు దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటానికి వారే కారణమని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
-
జూరాలకు పోటెత్తిన వరద
ధరూరు/రాజోళి/మదనాపురం/దేవరకద్ర: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో భారీగా పెరిగింది. సోమవారం ప్రాజెక్టుకు 2లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు 2.45 లక్షలకు చేరినట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
Wed, Aug 20 2025 06:17 AM -
ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు
కొల్లాపూర్: కొల్లాపూర్ రేంజ్ పరిఽధిలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీతభగత్ తెలిపారు.
Wed, Aug 20 2025 06:17 AM -
" />
కోయిల్సాగర్కు తగ్గిన ఇన్ఫ్లో
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం 2 గేట్లను ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. సోమవారం ఇన్ఫ్లో భారీగా రావడంతో అయిదు గేట్లను తెరిచి నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32.6 అడుగులు..
Wed, Aug 20 2025 06:17 AM -
" />
పురుగుల మందు తాగి మహిళ మృతి
పెద్దకొత్తపల్లి: భార్యాభర్తల గొడవ కారణంగా మనస్తాపానికి చెందిన భార్య ఇటీవల పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఎస్ఐ సతీశ్ కథనం ప్రకారం.. మరికల్కు చెందిన ఏడుపుల గీత (22) ఈనెల 17న భార్య, భర్తలు గొడవ పడి మనస్తాపంతో కలుపునివారణ మందు తాగింది.
Wed, Aug 20 2025 06:17 AM -
కమనీయం.. జములమ్మ కల్యాణం
గద్వాలటౌన్: చూడముచ్చటైన అమ్మవారి దివ్యరూపం.. పక్కనే త్రిశూల రూపంలో పెళ్లి కుమారుడిగా ఆసీనులైన జమదగ్ని మహర్షి.. పచ్చటి తోరణాలు, మేళతాళాలు.. అర్చకుల వేదమంత్రోచ్ఛారణాల నడుమ మంగళవారం నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జములమ్మ అమ్మవారి కల్యాణం కనులపండువగా జరిగింది.
Wed, Aug 20 2025 06:17 AM -
ఆలయాలే లక్ష్యంగా చోరీలు
భూత్పూర్: ఊరికి దూరంగా ఉన్న ఆలయాలనే లక్ష్యంగా చేసుకొని వెండి ఆభరణాలను దొంగిలించే నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 8 ఆలయాల్లో జరిగిన చోరీల్లో అతని ప్రమేయం ఉంది.
Wed, Aug 20 2025 06:17 AM -
స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి
ఇటిక్యాల/శాంతినగర్: ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును రివర్స్ తీయడంతో మంగళవారం సాయంత్రం బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
Wed, Aug 20 2025 06:17 AM -
చిరుత.. లింగాయిపల్లిలో ప్రత్యక్ష్యం
గండేడ్: ఇటీవల మహబూబ్నగర్ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత తాజాగా గండేడ్ మండలంలో కలకలం రేపింది. మంగళవారం రోడ్డు దాటుతూ ఓ వాహనదారుడిని గాయపరిచింది.
Wed, Aug 20 2025 06:17 AM -
మోతెవరి లవ్స్టోరీలో అప్పాయిపల్లివాసి
సాక్షి, నాగర్కర్నూల్/ లింగాల: ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైన ‘మోతెవరి లవ్స్టోరీ’ వెబ్సిరీస్లో లింగాల మండలం అప్పాయిపల్లికి చెందిన చిరుతల బాలరాజు ముఖ్య పాత్రలో నటించారు.
Wed, Aug 20 2025 06:17 AM -
" />
గోల్డ్ మెడల్ అందుకున్న అశ్విని
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా కేంద్రానికి చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయురాలు పోలె అశ్విని ఎంఏ తెలుగులో సంప్రదాయ సాహిత్య పాఠ్యాంశాలలో అత్యధిక మార్కులు సాధించి ఉస్మానియ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించారు.
Wed, Aug 20 2025 06:17 AM -
సర్కారీ ఉద్యోగుల జంగ్ సైరన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.
Wed, Aug 20 2025 06:16 AM -
పిడుగు గుట్టు.. ఇలా పసిగట్టు
బెల్లంకొండ : వర్షం మొదలయ్యే ముందు తరచూ మన ఫోన్లకు విపత్తుల శాఖ నుంచి ‘మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది’.. అంటూ మెసేజ్లు రావడం గమనిస్తుంటాం. పిడుగు ఎప్పుడు పడుతుందో..
Wed, Aug 20 2025 06:15 AM -
బీటెక్ సీట్లకు పెరుగుతున్న డిమాండ్
దేశవ్యాప్తంగా బీటెక్ సీట్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే సీట్ల భర్తీలోనూ గణనీయ వృద్ధి కనిపిస్తోంది.
Wed, Aug 20 2025 06:09 AM -
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు.
Wed, Aug 20 2025 06:09 AM -
" />
అడవిలో తప్ప బయట బతకలేం
మేం ఏళ్లుగా మా తాత ముత్తాతల నుంచి అడవిలో ఉంటున్నాం. అడవిలో ఉన్న ఆధారం మాకు బయట దొరకదు. ఇక్కడ దొరికింది తిని బతుకుతున్నాం. బయటకు పోయినంక మాకు దిక్కు ఎవరు ఉంటరు. గ్రామాలు అన్నీ వెళుతున్నాయని అంటున్నరు. మేం అడవిలోనే ఉంటాం.
Wed, Aug 20 2025 06:09 AM -
ఆశల సాగు
మహబూబ్నగర్ (వ్యవసాయం): అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా అంతటా వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి.
Wed, Aug 20 2025 06:09 AM -
" />
తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు
పాలమూరు: మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆధైర్యపడకుండా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు.
Wed, Aug 20 2025 06:09 AM -
‘పల్లెగడ్డ’ గ్రామస్తులకు అండగా ఉంటాం
మరికల్: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో నివాసముంటున్న నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామస్తులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్రెడ్డి అన్నారు.
Wed, Aug 20 2025 06:09 AM -
పీసీ ఘోష్ నివేదిక నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికను నిలిపివేయాలని కోరు తూ బీఆర్ఎస్ అధినేత కే సీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
Wed, Aug 20 2025 06:08 AM -
నేడో, రేపో డీఎస్సీ మెరిట్ లిస్ట్!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 అభ్యర్థుల మెరిట్ జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్ మార్కుల సవరణకు ఈనెల 17వ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది.
Wed, Aug 20 2025 06:05 AM -
పంటలను కాపాడుకోండిలా...
డోర్నకల్: వారం రోజులుగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పంటలలో నీరు నిల్వ ఉండి మొక్కలు వదలడం, నారు దిశలో నీటి నిల్వతో మొక్కలు, వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంది.
Wed, Aug 20 2025 06:05 AM -
విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి
ములుగు రూరల్: వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ములుగు డివిజన్ విద్యుత్శాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.
Wed, Aug 20 2025 06:05 AM -
" />
గంజాయి వ్యాపారం చేస్తున్న తండ్రీకొడుకులు
● 1.4కిలోల ఎండు గంజాయి స్వాధీనం
● తండ్రి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్బాబు
Wed, Aug 20 2025 06:05 AM -
గూడ్స్ షెడ్కు చేరిన స్పిక్ యూరియా
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్లోని గూడ్స్ షెడ్కు స్పిక్ కంపెనీ ఎరువుల వ్యాగిన్ మంగళవారం ఉదయం చేరింది. ఆ కంపెనీ రీజనల్ మేనేజర్ ఎస్.ఎం.సుభాహన్, మండల వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి ఎరువులను పరిశీలించారు.
Wed, Aug 20 2025 06:05 AM
-
శాఖల సమన్వయ లోపంతోనే సమస్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు వస్తున్నాయని.. వందల పిటిషన్లు దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటానికి వారే కారణమని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
Wed, Aug 20 2025 06:21 AM -
జూరాలకు పోటెత్తిన వరద
ధరూరు/రాజోళి/మదనాపురం/దేవరకద్ర: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో భారీగా పెరిగింది. సోమవారం ప్రాజెక్టుకు 2లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు 2.45 లక్షలకు చేరినట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
Wed, Aug 20 2025 06:17 AM -
ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు
కొల్లాపూర్: కొల్లాపూర్ రేంజ్ పరిఽధిలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీతభగత్ తెలిపారు.
Wed, Aug 20 2025 06:17 AM -
" />
కోయిల్సాగర్కు తగ్గిన ఇన్ఫ్లో
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం 2 గేట్లను ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. సోమవారం ఇన్ఫ్లో భారీగా రావడంతో అయిదు గేట్లను తెరిచి నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32.6 అడుగులు..
Wed, Aug 20 2025 06:17 AM -
" />
పురుగుల మందు తాగి మహిళ మృతి
పెద్దకొత్తపల్లి: భార్యాభర్తల గొడవ కారణంగా మనస్తాపానికి చెందిన భార్య ఇటీవల పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఎస్ఐ సతీశ్ కథనం ప్రకారం.. మరికల్కు చెందిన ఏడుపుల గీత (22) ఈనెల 17న భార్య, భర్తలు గొడవ పడి మనస్తాపంతో కలుపునివారణ మందు తాగింది.
Wed, Aug 20 2025 06:17 AM -
కమనీయం.. జములమ్మ కల్యాణం
గద్వాలటౌన్: చూడముచ్చటైన అమ్మవారి దివ్యరూపం.. పక్కనే త్రిశూల రూపంలో పెళ్లి కుమారుడిగా ఆసీనులైన జమదగ్ని మహర్షి.. పచ్చటి తోరణాలు, మేళతాళాలు.. అర్చకుల వేదమంత్రోచ్ఛారణాల నడుమ మంగళవారం నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జములమ్మ అమ్మవారి కల్యాణం కనులపండువగా జరిగింది.
Wed, Aug 20 2025 06:17 AM -
ఆలయాలే లక్ష్యంగా చోరీలు
భూత్పూర్: ఊరికి దూరంగా ఉన్న ఆలయాలనే లక్ష్యంగా చేసుకొని వెండి ఆభరణాలను దొంగిలించే నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 8 ఆలయాల్లో జరిగిన చోరీల్లో అతని ప్రమేయం ఉంది.
Wed, Aug 20 2025 06:17 AM -
స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి
ఇటిక్యాల/శాంతినగర్: ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును రివర్స్ తీయడంతో మంగళవారం సాయంత్రం బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
Wed, Aug 20 2025 06:17 AM -
చిరుత.. లింగాయిపల్లిలో ప్రత్యక్ష్యం
గండేడ్: ఇటీవల మహబూబ్నగర్ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత తాజాగా గండేడ్ మండలంలో కలకలం రేపింది. మంగళవారం రోడ్డు దాటుతూ ఓ వాహనదారుడిని గాయపరిచింది.
Wed, Aug 20 2025 06:17 AM -
మోతెవరి లవ్స్టోరీలో అప్పాయిపల్లివాసి
సాక్షి, నాగర్కర్నూల్/ లింగాల: ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైన ‘మోతెవరి లవ్స్టోరీ’ వెబ్సిరీస్లో లింగాల మండలం అప్పాయిపల్లికి చెందిన చిరుతల బాలరాజు ముఖ్య పాత్రలో నటించారు.
Wed, Aug 20 2025 06:17 AM -
" />
గోల్డ్ మెడల్ అందుకున్న అశ్విని
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా కేంద్రానికి చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయురాలు పోలె అశ్విని ఎంఏ తెలుగులో సంప్రదాయ సాహిత్య పాఠ్యాంశాలలో అత్యధిక మార్కులు సాధించి ఉస్మానియ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించారు.
Wed, Aug 20 2025 06:17 AM -
సర్కారీ ఉద్యోగుల జంగ్ సైరన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.
Wed, Aug 20 2025 06:16 AM -
పిడుగు గుట్టు.. ఇలా పసిగట్టు
బెల్లంకొండ : వర్షం మొదలయ్యే ముందు తరచూ మన ఫోన్లకు విపత్తుల శాఖ నుంచి ‘మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది’.. అంటూ మెసేజ్లు రావడం గమనిస్తుంటాం. పిడుగు ఎప్పుడు పడుతుందో..
Wed, Aug 20 2025 06:15 AM -
బీటెక్ సీట్లకు పెరుగుతున్న డిమాండ్
దేశవ్యాప్తంగా బీటెక్ సీట్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే సీట్ల భర్తీలోనూ గణనీయ వృద్ధి కనిపిస్తోంది.
Wed, Aug 20 2025 06:09 AM -
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు.
Wed, Aug 20 2025 06:09 AM -
" />
అడవిలో తప్ప బయట బతకలేం
మేం ఏళ్లుగా మా తాత ముత్తాతల నుంచి అడవిలో ఉంటున్నాం. అడవిలో ఉన్న ఆధారం మాకు బయట దొరకదు. ఇక్కడ దొరికింది తిని బతుకుతున్నాం. బయటకు పోయినంక మాకు దిక్కు ఎవరు ఉంటరు. గ్రామాలు అన్నీ వెళుతున్నాయని అంటున్నరు. మేం అడవిలోనే ఉంటాం.
Wed, Aug 20 2025 06:09 AM -
ఆశల సాగు
మహబూబ్నగర్ (వ్యవసాయం): అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా అంతటా వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి.
Wed, Aug 20 2025 06:09 AM -
" />
తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు
పాలమూరు: మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆధైర్యపడకుండా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు.
Wed, Aug 20 2025 06:09 AM -
‘పల్లెగడ్డ’ గ్రామస్తులకు అండగా ఉంటాం
మరికల్: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో నివాసముంటున్న నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామస్తులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్రెడ్డి అన్నారు.
Wed, Aug 20 2025 06:09 AM -
పీసీ ఘోష్ నివేదిక నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికను నిలిపివేయాలని కోరు తూ బీఆర్ఎస్ అధినేత కే సీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
Wed, Aug 20 2025 06:08 AM -
నేడో, రేపో డీఎస్సీ మెరిట్ లిస్ట్!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 అభ్యర్థుల మెరిట్ జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్ మార్కుల సవరణకు ఈనెల 17వ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది.
Wed, Aug 20 2025 06:05 AM -
పంటలను కాపాడుకోండిలా...
డోర్నకల్: వారం రోజులుగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పంటలలో నీరు నిల్వ ఉండి మొక్కలు వదలడం, నారు దిశలో నీటి నిల్వతో మొక్కలు, వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంది.
Wed, Aug 20 2025 06:05 AM -
విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి
ములుగు రూరల్: వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ములుగు డివిజన్ విద్యుత్శాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.
Wed, Aug 20 2025 06:05 AM -
" />
గంజాయి వ్యాపారం చేస్తున్న తండ్రీకొడుకులు
● 1.4కిలోల ఎండు గంజాయి స్వాధీనం
● తండ్రి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్బాబు
Wed, Aug 20 2025 06:05 AM -
గూడ్స్ షెడ్కు చేరిన స్పిక్ యూరియా
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్లోని గూడ్స్ షెడ్కు స్పిక్ కంపెనీ ఎరువుల వ్యాగిన్ మంగళవారం ఉదయం చేరింది. ఆ కంపెనీ రీజనల్ మేనేజర్ ఎస్.ఎం.సుభాహన్, మండల వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి ఎరువులను పరిశీలించారు.
Wed, Aug 20 2025 06:05 AM
