
ప్రశ్నించినందుకు ప్రాణం పోయింది!
మొబైల్లో తన భార్యను వేధిస్తున్నందుకు ప్రశ్నించడానికి వెళ్లిన వ్యక్తిపై యువకులు మారణాయుధాలతో దాడి చేశారు.
దీంతో ఆమె విషయాన్ని తన భర్తకు చెప్పడంతో నిందితుడు యోగేశ్ను ప్రశ్నించడానికి భర్త వెళ్లాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో యోగేశ్ తన స్నేహితులతో కలసి మహదేవ్పై మారణాయుధాలతో దాడి చేశారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మహదేవ్ను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మహదేవ్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.