రేపు గవర్నర్తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ | TRS MPs to meet narasimhan | Sakshi
Sakshi News home page

రేపు గవర్నర్తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ

Jul 15 2015 6:18 PM | Updated on Sep 3 2017 5:33 AM

టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్కు వెళ్లి నరసింహన్తో భేటీ అవుతారు. హైకోర్టు విభజన ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ను కోరనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement