తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశంకానున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో సభకు అధికారులు అనుమతి నిరాకరించడంతో.. ఎయిర్ బైసాప్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ విద్యార్థులతో సమావేశమవుతారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రాభివృద్దిపై విద్యార్థులతో చర్చించనున్నారు.
అనంతరం వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్జూర్ యూనియన్ రాష్ట్రస్థాయి సదస్సులో వైఎస్ జగన్ పాల్గొంటారు. తనపల్లి క్రాస్లోని పీఎల్ఆర్ గార్డెన్స్లో ఈ సదస్సు జరగనుంది.
రేపు ఎస్వీయూ విద్యార్థులతో వైఎస్ జగన్ భేటీ
Published Mon, Sep 14 2015 11:16 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement