కోర్టులో కేజ్రీవాల్కు ఊరట | HC stays bailable warrant againts Kejriwal | Sakshi
Sakshi News home page

కోర్టులో కేజ్రీవాల్కు ఊరట

Aug 3 2015 5:27 PM | Updated on Sep 3 2017 6:43 AM

కోర్టులో కేజ్రీవాల్కు ఊరట

కోర్టులో కేజ్రీవాల్కు ఊరట

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో ఊరట లభించింది.

లక్నో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో ఊరట లభించింది. అమేథి కోర్టు కేజ్రీవాల్ కు జారీ చేసిన వారెంట్పై అలహాబాద్ హైకోర్టు మూడు వారాల పాటు స్టే విధించింది. సోమవారం అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

గత లోక్సభ ఎన్నికల సందర్బంగా కేజ్రీవాల్ విద్వేషపూరిత ప్రసంగం చేసినట్టు కేసు నమోదైంది. కేసుకు సంబంధించి అమేథి కోర్టు కేజ్రీవాల్కు బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement
 
Advertisement
Advertisement