విద్యార్థులు సోదరభావంతో మెలగాలి | All students should be make as brothers | Sakshi
Sakshi News home page

విద్యార్థులు సోదరభావంతో మెలగాలి

Aug 12 2015 4:38 PM | Updated on Aug 11 2018 8:12 PM

విద్యార్థులు సోదరభావంతో మెలగాలని వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ సీఐ మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

పులివెందుల(వైఎస్సార్ జిల్లా): విద్యార్థులు సోదరభావంతో మెలగాలని వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ సీఐ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం పులివెందులలోని జేఎన్‌టీయూ కళాశాలలో జరిగిన ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌తో విద్యార్థుల జీవితం అంధకారంలో పడుతుందని చెప్పారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటం చట్టరిత్యా నేరమని తెలిపారు. విద్యార్థులు సోదరభావంతో మెలగాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement