‘ఆధార్’ కొనసాగుతుంది: నీలేకని | Aadhar Continues, says Nandan Nilekani | Sakshi
Sakshi News home page

‘ఆధార్’ కొనసాగుతుంది: నీలేకని

Feb 3 2014 10:17 PM | Updated on May 25 2018 6:12 PM

‘ఆధార్’ కొనసాగుతుంది: నీలేకని - Sakshi

‘ఆధార్’ కొనసాగుతుంది: నీలేకని

‘ఆధార్ బహుళ ఉపయోగ వేదిక. అందులో ఎల్‌పీజీ కూడా ఒకటి. ఆధార్ పాత్ర కొనసాగుతుందనే విశ్వాసముంది’ అని ఆధార్ (యూఐడీఏఐ) చైర్మన్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నందన్ నిలేకని అన్నారు.

బెంగళూరు: ‘ఆధార్ బహుళ ఉపయోగ వేదిక. అందులో ఎల్‌పీజీ కూడా ఒకటి. ఆధార్ పాత్ర కొనసాగుతుందనే విశ్వాసముంది’ అని ఆధార్ (యూఐడీఏఐ) చైర్మన్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నందన్ నిలేకని అన్నారు. ‘ఐడియాస్ ఫర్ బెంగళూరు’ పేరిట సోమవారం ఓ కాలేజీలో విద్యార్థినుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి నీలేకని పోటీ చేయడం ఖాయమని వినిపిస్తోంది. అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాకపోయినా ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement