2 బంతుల్లో.. 2 వికెట్లు | 3rd T20I: Zimbabwe win toss, elect to field against India in Harare | Sakshi
Sakshi News home page

2 బంతుల్లో.. 2 వికెట్లు

Jun 22 2016 5:41 PM | Updated on Sep 4 2017 3:08 AM

2 బంతుల్లో.. 2 వికెట్లు

2 బంతుల్లో.. 2 వికెట్లు

జింబాబ్వేతో మూడో టి-20 మ్యాచ్లో టిమిండియా ఆచితూచి ఆడుతోంది.

హరారే: జింబాబ్వేతో మూడో టి-20 మ్యాచ్లో టిమిండియా ఆచితూచి ఆడుతోంది. భారత్ 13 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 22, అంబటి రాయుడు 20 పరుగులు చేశారు. ప్రస్తుతం కేదార్ జాదవ్ (29), ధోనీ బ్యాటింగ్ చేస్తున్నారు. జింబాబ్వే బౌలర్లు టిరిపనో, మడ్జివా, క్రెమెర్ తలా వికెట్ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ మణ్దీప్ (4)వికెట్ కోల్పోయింది. మడ్జివా వేసిన ఆ మరుసటి ఓవర్లో భారత ఆటగాళ్లు రాహుల్, మనీశ్ పాండే వరుస బంతుల్లో అవుటయ్యారు. రాహుల్ బౌల్డవగా, మనీశ్ రనౌటయ్యాడు. ఆ తర్వాత రాయుడు, జాదవ్ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. క్రెమెర్ బౌలింగ్లో రాయుడు క్యాచవుటయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement