పనికి వెళ్లమన్నందుకు.. | women killed in mahabubb nagar district | Sakshi
Sakshi News home page

పనికి వెళ్లమన్నందుకు..

Apr 2 2016 1:35 PM | Updated on Oct 8 2018 5:07 PM

పనికి వెళ్లమని చెప్పిన తల్లిని కన్నకొడుకే కడతేర్చిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట్‌లో శనివారం వెలుగుచూసింది.

గోపాల్ పేట్: పనికి వెళ్లమని చెప్పిన తల్లిని కన్నకొడుకే కడతేర్చిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట్‌లో శనివారం వెలుగుచూసింది. మండల కేంద్రానికి చెందిన జంగిడి అక్కమ్మ పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఆరోగ్యం బాగలేకపోవడంతో.. కొడుకు శేఖర్‌ను పశువుల వద్దకు వెళ్లమని బతిలాడింది. దీనికి కోపోద్రిక్తుడైన అతను తల్లిని ఛాతిపై బలంగా తన్నడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు శేఖర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement