పాము కాటుకు వివాహిత మృతి | Woman Died with snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుకు వివాహిత మృతి

Oct 5 2015 5:10 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మంజుల(20) అనే వివాహిత సోమవారం సాయంత్రం పాము కాటుతో మృతి చెందింది.

రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మంజుల(20) అనే వివాహిత సోమవారం సాయంత్రం పాము కాటుతో మృతిచెందింది. పొలంలో పనులు చేస్తుండగా పాము కాటుకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement