మెట్రో రైలులో కేంద్ర మంత్రి వెంకయ్య ప్రయాణం | Venkaiah naidu to Travel in Metro train | Sakshi
Sakshi News home page

మెట్రో రైలులో కేంద్ర మంత్రి వెంకయ్య ప్రయాణం

Dec 23 2014 6:48 AM | Updated on Sep 2 2017 6:38 PM

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, టీఆర్‌ఎస్ ఎంపీలు బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ నగరానికి మెట్రో రైలులో ప్రయాణం చేశారు.

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, టీఆర్‌ఎస్ ఎంపీలు బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ నగరానికి మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు, ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాచుర్యం పెంచేందుకు ఇటీవల ఎంపీలు తరచుగా మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement