సీఈఏ సమావేశం వాయిదా? | The CEA to postpone the meeting? | Sakshi
Sakshi News home page

సీఈఏ సమావేశం వాయిదా?

Dec 16 2014 4:19 AM | Updated on Sep 2 2017 6:13 PM

రెండు రాష్ట్రాల విద్యుత్ వివాదాలపై ఈ నెల 22న ఢిల్లీలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రాధికార అథారిటీ(సీఈఏ) సమావేశం వాయిదా పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల విద్యుత్ వివాదాలపై ఈ నెల 22న ఢిల్లీలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రాధికార అథారిటీ(సీఈఏ) సమావేశం వాయిదా పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కృష్ణపట్నం, హిందూజాతో పాటు విద్యుత్ వాటాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి.

పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై చర్చించేందుకు రావాలని సీఈఏ రెండు రాష్ట్రాల ఇంధన శాఖ అధికారులను కోరింది. అయితే  ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా తాము రాలేమని ఏపీ ఇంధన శాఖ సీఈఏకు తెలిపినట్టు తెలిసింది. దీంతో ఈ సమావేశం వాయిదా పడే వీలుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement