బస్టాండ్లో ఏడాదిన్నర బాలుడు | parents leaves boy in rangareddy bus station | Sakshi
Sakshi News home page

బస్టాండ్లో ఏడాదిన్నర బాలుడు

May 8 2016 12:33 PM | Updated on Jul 12 2019 3:02 PM

రంగారెడ్డి జిల్లా పరిగి బస్టాండ్‌లో ఏడాదిన్న వయసున్న బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం విడిచిపెట్టి వెళ్లిపోయారు.

పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి బస్టాండ్‌లో ఏడాదిన్న వయసున్న బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం విడిచిపెట్టి వెళ్లిపోయారు. బస్టాండ్‌లో ఏడుస్తున్న చిన్నారిని ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుడ్ని పోలీసులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement