వడదెబ్బతో వ్యక్తి మృతి | One dies due to Sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Jun 1 2015 7:49 PM | Updated on Mar 28 2018 11:08 AM

వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

శామీర్‌పేట (రంగారెడ్డి) : వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలంలోని తుర్కపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... కానుగుల జ్ఞానేశ్వర్(50)  అనే వ్యక్తి ఓ సెలూన్‌లో రోజు కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఎండ తీవ్రతకు వారం రోజుల కిందట అస్వస్థతకు గురయ్యాడు. కాగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement