రుణాలు రెన్యువల్ చేసుకోవాలి : కలెక్టర్ | Nalgonda District Collector p. satyanarayana reddy | Sakshi
Sakshi News home page

రుణాలు రెన్యువల్ చేసుకోవాలి : కలెక్టర్

Jul 8 2015 1:44 AM | Updated on Sep 3 2017 5:04 AM

జిల్లాలో రైతులు తమ పంట రుణాలను ఈ సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో సూచించారు.

రాంనగర్: జిల్లాలో రైతులు తమ పంట రుణాలను ఈ సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో రెండవ విడత రుణమాఫీ కింద  విడుదలైన రూ. 293.11 కోట్ల (50శాతం) సంబంధిత బ్యాంకులలో జమచేశామని పేర్కొన్నారు.  వ్యవసాయ రుణం పొందిన రైతులు సంబంధిత బ్యాంకులకు వెళ్లి తమ రుణాలను రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా ఆ ప్రకటన లో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement