కడుపునొప్పి తాళలేక.. | lady suicide in khammam district due to health problems | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి తాళలేక..

Dec 23 2015 2:41 PM | Updated on Sep 3 2017 2:27 PM

ఖమ్మం జిల్లాలో బుధవారం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో బుధవారం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన శంకరమ్మ(22) అనే యువతి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement