గాంధీ మనవరాలిని కలిసిన కుప్పురాం | Kuppuram Meet Mahatma Gandhi Granddaughter | Sakshi
Sakshi News home page

గాంధీ మనవరాలిని కలిసిన కుప్పురాం

Aug 3 2019 11:57 AM | Updated on Aug 3 2019 11:57 AM

Kuppuram Meet Mahatma Gandhi Granddaughter - Sakshi

ఇలాగాంధీతో కుప్పురాం

బంజారాహిల్స్‌: వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ ఏబీ కుప్పురాంకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. జూలై 26న సౌతాఫ్రికాలోని పీటర్‌మార్టిజ్‌బర్గ్‌ నగరంలో ప్రారంభమైన ‘గాంధీ–మండేలా యూత్‌ సింపోజియం’లో మాట్లాడే అవకాశం ఆయనకు దక్కింది. ఈ మేరకు పీటర్‌మార్టిజ్‌బర్గ్‌ గాంధీ మెమోరియల్‌ కమిటీ డిప్యూటీ చైర్‌పర్సన్‌ బన్నీబూలా ఆహ్వానం పంపగా.. జూలై 23న ఆయన సౌతాఫ్రికాకు వెళ్లారు. ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య సత్సంబంధాలు నెలక్పొలే దిశగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనే అవకాశం లభించడంపై కుప్పురాం ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక ప్రతిష్టాత్మక సదస్సు అని పేర్కొన్నారు. సందర్శనలో భాగంగా ఆయన గాంధీ మనవరాలు ఇలాగాంధీని కలుసుకున్నారు. ఆమె దక్షిణాఫ్రికాలో పొలిటిషియన్, యాక్టివిస్ట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement