ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ: కేసీఆర్ | KCR Memorise Konda Laxman Bapuji Services to nation | Sakshi
Sakshi News home page

ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ: కేసీఆర్

Sep 26 2014 7:29 PM | Updated on Aug 15 2018 9:22 PM

ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ: కేసీఆర్ - Sakshi

ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ: కేసీఆర్

స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం ...

హైదరాబాద్: స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా.. తెలంగాణకు ఆయన చేసిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 
 
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. క్విట్ ఇండియా, స్వాతంత్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఏకైక వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని కేసీఆర్ అన్నారు. భావి తరాలు లక్ష్మణ్ బాపూజీ సేవల్ని గుర్తు పెట్టుకుంటాయని కేసీఆర్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement