అభిమానం...అదిరింది | Sakshi
Sakshi News home page

అభిమానం...అదిరింది

Published Sat, Oct 28 2017 12:11 PM

janardana chary created sakshi daily 9th anniversary gift  - Sakshi

జనగామ అర్బన్‌: సత్యమేవ జయతే అంటూ.తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న  ‘సాక్షి’ దినపత్రిక ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆదరించడ ంతో పాటు తనకు ఉన్న అభిమాన్ని చాటుతున్నాడు పెంబర్తి చెందిన కళాకారుడు మల్యాల జనార్దనాచారి. సాక్షి 9 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దివంగత నేత వైఎస్సార్‌తో పాటు వైఎస్సార్‌ సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, యువనేత  జగన్, సాక్షి మీడియా చైర్‌పర్సన్‌ వైఎస్‌.భారతిలతో కూడిన షీల్డ్‌ను ఉమ్మడి జిల్లా సాక్షి బృందానికి బహూకరించారు.

Advertisement
Advertisement