నిలిచిపోయిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్ | golkonda express stopped at janagam | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్

Jun 21 2015 5:13 PM | Updated on Sep 3 2017 4:08 AM

సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళుతోన్న గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం సాయంత్రం జనగామా స్టేషన్లో నిలిచిపోయింది.

వరంగల్: సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళుతోన్న గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం సాయంత్రం జనగామా స్టేషన్లో నిలిచిపోయింది.
సాంకేతిక కారణాలవల్లే రైలు నిలిచిపోయినట్లు తెలిసింది. ఒకవైపు రైలు ఆగిపోవడం, మరో వైపు వర్షం కురుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement