పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య | dasari madhu committed suicide with drinking of pesticides | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

Sep 13 2015 7:42 PM | Updated on Nov 6 2018 7:56 PM

అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామంలో ఆదివారం పురుగుల మందు తాగి దాసరి మధు(28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఖమ్మం(అశ్వాపురం): అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామంలో ఆదివారం పురుగుల మందు తాగి దాసరి మధు(28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి మృతికి కుటంబకలహాలే కారణమని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement