దంపతుల ఆత్మహత్య | Couple commit suicide | Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్య

Sep 11 2015 3:28 PM | Updated on Jul 10 2019 7:55 PM

మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలంలోని రాంనగర్ కాలనీలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.

షాద్‌నగర్ (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలంలోని రాంనగర్ కాలనీలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాంనగర్ కాలనీలో నివాసం ఉండే లావణ్య, శ్రీనివాస్ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement