తెలంగాణకు 'జైరాం' వరాలు

తెలంగాణకు 'జైరాం' వరాలు


తెలంగాణ ప్రాంతంపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం రూ. 20 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్టు నిర్మించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నల్గొండ పర్యటనకు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి వచ్చే రూ. 25 - 30 కోట్ల ఆదాయాన్ని తెలంగాణ ప్రాంత అభివృద్దికే కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే సింగరేణి బొగ్గు గనుల్లో 51 శాతాన్ని తెలంగాణకు, 49 శాతం కేంద్ర ప్రభుత్వానికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top