4వ రోజూ కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన | Sakshi
Sakshi News home page

4వ రోజూ కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన

Published Sun, Jan 11 2015 1:02 PM

cm kcr continues his trip in warangal district

వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటన జిల్లాలో 4వ రోజూ కొనసాగుతోంది. 1764 ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. గత రెండు రోజులుగా జిల్లాలోని మురికివాడల్లో ఆయన  సుడిగాలి పర్యటనలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement