4వ రోజూ కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన | cm kcr continues his trip in warangal district | Sakshi
Sakshi News home page

4వ రోజూ కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన

Jan 11 2015 1:02 PM | Updated on Aug 14 2018 10:51 AM

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటన జిల్లాలో 4వ రోజూ కొనసాగుతోంది.

వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటన జిల్లాలో 4వ రోజూ కొనసాగుతోంది. 1764 ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. గత రెండు రోజులుగా జిల్లాలోని మురికివాడల్లో ఆయన  సుడిగాలి పర్యటనలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement