ఏటీఎం ధ్వంసం... నగదు చోరీ | ATM destroyed and cash theft in medak | Sakshi
Sakshi News home page

ఏటీఎం ధ్వంసం... నగదు చోరీ

Mar 23 2016 8:50 AM | Updated on Sep 3 2017 8:24 PM

మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకుపోయారు.

 మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకుపోయారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. టాటా కంపెనీకి చెందిన ఇండిక్యాష్ ఏటీఎంను ధ్వంసం చేసి సుమారు రూ.2 లక్షల మేర నగదు చోరికి గురైనట్టు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసలు విచారణ చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement