ఏటీఎం ధ్వంసం... నగదు చోరీ | ATM destroyed and cash theft in medak | Sakshi
Sakshi News home page

ఏటీఎం ధ్వంసం... నగదు చోరీ

Mar 23 2016 8:50 AM | Updated on Sep 3 2017 8:24 PM

మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకుపోయారు.

 మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకుపోయారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. టాటా కంపెనీకి చెందిన ఇండిక్యాష్ ఏటీఎంను ధ్వంసం చేసి సుమారు రూ.2 లక్షల మేర నగదు చోరికి గురైనట్టు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసలు విచారణ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement