ముగిసిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ | army recruitment rally completed in warangal | Sakshi
Sakshi News home page

ముగిసిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

May 14 2016 12:31 PM | Updated on Sep 4 2017 12:06 AM

వరంగల్ జిల్లాలో పది రోజుల పాటు జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శనివారం ఉదయం ముగిసింది.

హన్మకొండ: వరంగల్ జిల్లాలో పది రోజుల పాటు జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శనివారం ఉదయం ముగిసింది. దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో 15 వేల మంది పాల్గొన్నారు. వీరందరికీ పరుగు పందెం పోటీలు నిర్వహించారు. దాదాపు 3 వేల మందిని ఎంపికచేసినట్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ డెరెక్టర్ రోహిల్లా నేటి ఉదయం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement