అంబర్పేట తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు.
హైదరాబాద్ : అంబర్పేట తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని రూ.2.50 లక్షలు డిమాండ్ చేసిన తహశీల్దార్..ఆ డబ్బును తన సోదరునిగా ఇవ్వాలని కోరారు. దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఈ మేరకు వారు ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే తహశీల్దార్ సంధ్యారాణి పరారీలో ఉన్నారు.