వడదెబ్బతో వ్యక్తి మృతి | A man died with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

May 22 2015 12:46 PM | Updated on Sep 3 2017 2:30 AM

నిజామాబాద్ జిల్లాలో వడదెబ్బతో శుక్రవారం ఒకరు మృతి చెందారు. పిట్లం మండలం బుర్నాపూర్ గ్రామానికి చెందిన అల్లిగిరి రాములు(65) శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లాడు.

పిట్లం(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లాలో వడదెబ్బతో శుక్రవారం ఒకరు మృతి చెందారు. పిట్లం మండలం బుర్నాపూర్ గ్రామానికి చెందిన అల్లిగిరి రాములు(65) శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన ఆయన సొమ్మసిల్లి పడిపోయిన వెంటనే ప్రాణాలు విడిచాడు. రాములుకు భార్య పోచవ్వ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement