గంపలగూడెం: భార్య వివాహేతర సంబంధం నెరుపుతుందని అనుమానించిన భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను తలపై కర్రతో బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం మేడూరులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకాశ్, నిర్మల దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నడుపుతోందని అనుమానిస్తూ తరచు ఆమెతో గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న నిర్మల(32) తలపై కర్రతో కొట్టాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావమై ఆమె మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
భార్యపై అనుమానంతో..
Published Thu, Sep 8 2016 2:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement